DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుపతి డబుల్ డెక్కర్ లో విద్యుత్ దీపాలు లేవు, నీళ్లు లేవు

తిరుపతి డబుల్ డెక్కర్ లో విద్యుత్ ఉంది, లైట్లు లేవు, నీళ్లు లేవు 

ఐదు బోగీల్లో చీకట్లో ప్రయాణీకుల కష్ఠాల పాలు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో ,

విశాఖపట్నం )

విశాఖపట్నం, ఫిబ్రవరి 15, 2020 (డిఎన్‌ఎస్‌) : శనివారం రాత్రి 10 :30 గంటలకు విశాఖపట్నం  à°¬à°¯à°²à± దేరిన తిరుపతి డబుల్ డెక్కర్ ( ట్రైన్ నెంబర్  22707 )  à°°à±ˆà°²à± లో ఐదు

బోగీల్లో విద్యుత్ సరఫరా ఉన్నప్పటికీ లైట్లు లేకపోవడం బోగీల్లో అంతా చీకటి మయంగా మారింది. దీనికి అదనంగా టాయిలెట్ లలో నీళ్లు లేకపోవడం తో ప్రయాణీకులు నానా

అవస్థలు పడుతున్నారు. వృద్దులు, మహిళలు, పిల్లలు ఉండడంతో ఏమి చెయ్యాలో తెలియని స్థితి లో ప్రయాణీకులున్నారు. అనకాపల్లి దాటినా ఎటువంటి మార్పు లేక పోవడం తో మరింత

దయనీయంగా మారింది. ఈ రైలు లో ఎటువంటి బెర్త్ లు లేకపోవడంతో, ప్రయాణీకులు కేవలం కూర్చొని మాత్రమే ప్రయాణించవలసి ఉంది. దీంతో విద్యుత్ దీపాలు లేక, నీళ్లు లేక

ఇబ్బందులు పడుతున్నారు. సంబంధిత సిబ్బందికి ఫిర్యాదు చేసిన ఫలితం లేకపోవడం గమనార్హం. రైలు తుని స్టేషన్ దాటినా సమయానికి కూడా పరిస్థితి లో మార్పు లేదు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam