DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహాశివరాత్రి కి శ్రీకాకుళం జిల్లా నుంచి 120 ప్రత్యేక బస్సులు

రామతీర్ధాలుకు 60, శ్రీముఖలింగంకు 10 బస్సులు     
 
శ్రీకాకుళం ప్రజా రవాణా శాఖ డీసీ జి.వరలక్ష్మి

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం) : . .

.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 18, 2020 (డిఎన్‌ఎస్‌) : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా  à°­à°•à±à°¤à±à°² సౌకర్యార్ధం 120 అదనపు బస్సులను ఏర్పాటు చేయనున్నట్లు శ్రీకాకుళం ప్రజా రవాణా

శాఖ (ఆర్.టి.సి.) డిప్యూటీ కమీషనరు జి.వరలక్ష్మి తెలిపారు. మంగళవారం ప్రజా రవాణా శాఖ కార్యాలయంలోని డిప్యూటీ కమీషనరు ఛాంబరులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె

మాట్లాడుతూ శ్రీకాకుళం, పాలకొండ, పలాస, టెక్కలి, తదితర డిపోల నుంచి వివిధ డిపోల నుంచి పుణ్యక్షేత్రాలకు శివరాత్రి ని పురస్కరించుకుని 120 ప్రత్యేక సర్వీసులను

నడుపుతున్నట్టు తెలిపారు. గత సంవత్సరం 100 బస్సులను నడిపామని, అయితే ఈ ఏడాది మరింత ఎక్కువమందికి సేవలు అందించేందుకు అదనంగా మరో 20 బస్సులను నడుపుతున్నామని

వివరించారు.   
రామతీర్ధాల క్షేత్రం కు శ్రీకాకుళం లోని రెండు డిపోలు, పాలకొండ డిపో నుంచి 60  à°¬à°¸à±à°¸à±à°²à± నడుపుతున్నామని,  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ నుండి  à°¶à±à°°à±€à°®à±à°–లింగం

దేవాలయానికి 10 బస్సులు,  à°ªà°²à°¾à°¸ నుండి సాబకోటకు  40 బస్సులు, టెక్కలి నుండి రావివలసకు 10 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. భక్తుల రద్దీ à°•à°¿ అనుగుణంగా

 à°…వసరం మేరకు మరిన్ని అదనపు బస్సులను  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేస్తామని తెలిపారు. 
భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగపరచు కోవాలని కోరారు. మెరుగైన సేవలను అందించడానికి

 à°ªà±à°°à°œà°¾ రావాణా శాఖ కృషి చేస్తున్నదని తెలిపారు. à°ˆ సమావేశంలో ప్రజా రవాణా శాఖ  1à°µ మరియు  2డిపో మేనేజర్లు వి. ప్రవీణ, à°Ÿà°¿. కవిత, పి.ఆర్.à°“. బి.ఎల్.పి.రావు, తదితరులు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam