DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పట్టణ ప్రాంతాల్లోని అర్హులైన పేదలందరికి ఇళ్ళు: మంత్రి బొత్స 

వేసవిలో నీటి సమస్య రాకుండా చర్యలు తీసుకోండి

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . .

అమరావతి, ఫిబ్రవరి 18, 2020 (డిఎన్‌ఎస్‌) : పట్టణ ప్రాంతాల్లోని

అర్హులైన పేదలందరికి ఇళ్ళు కేటాయింపు అంశంపై కృష్ణా, గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన మునిసిపల్ కమీషనర్ లతో రాష్ట్ర మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖ

మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు.
స్థానిక ఆర్టీసీ పరిపాలన భవనం సమావేశ మందిరంలో మంగళవారం  à°ªà±à°°à°£à°¾à°³à°¿à°•à°¾ శాఖ , సిడిఎమ్ఏ జిఎస్ఆర్కేఆర్ .విజయ కుమార్,

 à°ªà±à°°à°ªà°¾à°²à°• శాఖ కార్యదర్శి జె.శ్యామల రావు, టెడ్కో à°Žà°‚à°¡à°¿ దీవాన్ . విజయవాడ మునిసిపల్ కమీషనర్ వి. ప్రసన్న వెంకటేష్  à°²à°¤à±‹ కలిసి మంత్రి సమీక్ష నిర్వహించారు.
కృష్ణ,

గుంటూరు, పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని మునిసిపాలిటీ లు, మునిసిపల్ కార్పొరేషన్ ల పరిధిలో గృహ నిర్మాణం కోసం దరఖాస్తు చేసుకున్న లబ్దిదారులు వారి వాటా

చెల్లించిన వాటి వివరాలపై మంత్రి సమీక్షించారు. ప్రతి మునిసిపాలిటీ పరిధిలో అర్హులైన పేదలకు ప్రధమ ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు. గతంలో మంజూరు చేసిన

ఉత్తర్వుల్లో అర్హత లేని వారిని గుర్తించి తక్షణమే వాటిని జాబితా నుంచి తొలగించాలని మంత్రి సూచించారు. వాలంటీర్లు ద్వారా ఇంటింటికీ వెళ్లి చేసిన  à°¸à°°à±à°µà±‡ చేసి

ప్రభుత్వ మార్గదర్శకాలు ప్రకారం అర్హులైన వారికి కేటాయింపులు పూర్తి చేయాలన్నారు.
వేసవి లో నీటి ఎద్దడి రాకుండా తీసుకోవాల్సిన ముందస్తు చర్యల పై కూడా ఇప్పటి

నుంచే    à°¦à±ƒà°·à±à°Ÿà°¿ సాధించాలని అధికారులనుంచి ఆదేశించారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam