DNS Media | Latest News, Breaking News And Update In Telugu

29 నుంచి అరకు ఉత్సవ్ - రూ. కోటి తో భారీ ఏర్పాట్లు 

ఆంధ్రా à°Šà°Ÿà±€ అరకు అభివృద్ధి లక్ష్యంగా ఉత్సవ్ 

అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా లంబసింగి  

స్థానిక యువతకే ప్రాధాన్యం : జేసీ శివశంకర్  

(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 19, 2020 (డిఎన్‌ఎస్‌) : à°ˆ నెల 29, మార్చ్ 1 à°¨ రెండురోజుల పాటు అరకు ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు

చేస్తున్నట్టు విశాఖ జిల్లా సంయుక్త కలెక్టర్ ఎల్. శివశంకర్ తెలిపారు. బుధవారం నగరం లోని ప్రభుత్వ అతిధి గృహం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఈ అరకు ఉత్సవ్

వివరాలను తెలియచేసేందుకు  à°…యన  à°µà°¿à°µà°°à°¾à°²à°¨à± వివరించారు. à°ˆ ఉత్సవాలను ప్రతి రోజు సాయంత్రం నుంచి రాత్రి వరకూ నిర్వహించడం జరుగుతుందన్నారు. సాంస్కృతిక

కార్యక్రమాల్లో అరకు పరిసరాలకు చెందిన స్థానిక యువతకు ప్రాధాన్యం ఇవ్వడం జరుగుతుందన్నారు. ఈ రెండు రోజులు గిరిజన సంప్రదాయ నృత్యాలు, పంటలు, ఉత్పత్తులు, గిరిజన

ప్రాంతాల్లోని పర్యాటక ప్రాంతాల మార్గదర్శక ప్రదర్శన, తదితర అంశాలతో స్టాల్స్ ను ఏర్పాటు చెయ్యడం జరుగుతుందన్నారు. దేశ వ్యాప్తంగా పర్యాటకం అనగానే ఆంధ్ర ఊటీ

అరకు లోయ గుర్తుకు వస్తుందన్నారు. దీన్ని అంతజాతీయ స్థాయిలో మరింత గుర్తింపు వచ్చేలా చర్యలు చేపడుతున్నామన్నారు. 

విశాఖ జిల్లాలో అరకు తర్వాత అంతే

ప్రాధాన్యత కల్గిన పర్యాటక కేంద్రం లంబసింగి ని మరో తొమ్మిది నెలలోగా పూర్తిస్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎటువంటి

వసతి సదుపాయం లేదని, త్వరలోనే పర్యాటకులకు వసతి కల్పించే విధంగా రిసార్ట్స్ జిల్లా పర్యాటక శాఖా ఆధ్వర్యవం లో నిర్మించడం జరుగుతుందన్నారు. ఈ విలేకరుల సమావేశంలో

అరకు ఎంపీ మాధవి, ఎమ్మెల్యే లు ఫాల్గుణ, భాగ్య లక్ష్మీ, జిల్లా పర్యాటక శాఖా అధికారిని పూర్ణిమ దేవి, ప్రాంతీయ అధికారి,  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± పాల్గొన్నారు. అంతకు ముందు అదే

ప్రాంగణం లో పర్యాటక శాఖామంత్రి ఈ అరకు ఉత్సవ్ పోస్టర్ విడుదల చేసారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam