DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సైనిక సంక్షేమానికి జనసేనాని పవన్ కళ్యాణ్ కోటి విరాళం.

సైనిక సంక్షేమానికి జనసేనాని పవన్ కళ్యాణ్ కోటి విరాళం. 

సైనికులకు అండగా నిలబడాల్సిన భాద్యత మనపై ఉంది

దేశ సేవకులకు చేయూతనిమ్మని జనసైనికులకు

పిలుపు 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం) : . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 20, 2020 (డిఎన్‌ఎస్‌) : జాతీయ సైనిక సంక్షేమానికి జన సేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ à°’à°•

కోటి రూపాయలను సైనిక సంక్షేమ బోర్డు కు విరాళాన్ని అందించారు. గురువారం దేశ రాజధాని హస్తినలో జాతీయ సైనిక సంక్షేమ బోర్డు లో జరిగిన కార్యక్రమం లో ఆయన సైనిక

సంక్షేమ బోర్డు అధికారులకు  à°µà°¿à°°à°¾à°³à°¾à°¨à±à°¨à°¿ అందించారు. à°ˆ సందర్బంగా ఆయన సైనిక అధికారులతో సమావేశమయ్యారు. దేశ వ్యాప్తంగా చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలను

తెలుసుకున్నారు. à°ˆ సందర్బంగా సైనిక అధికారులు పవన్ కు గౌరవ చిహ్నాన్ని బహుకరించారు. దేశ సైనికులకు à°…à°‚à°¡à°—à°¾ నిలబడాలనికి  à°­à°¾à°°à°¤ దేశ వ్యాప్తంగా ఇచ్చిన పిలుపుకు

స్పందనగా భారత సైనికుల కుటుంబాలకు వ్యక్తిగతంగా తన సహకారం అందించేందుకు ఢిల్లీ కి వచ్చినట్టు వివరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దేశ రక్షణ కోసం నిరంతరం ఎండ,

మంచు, పగలు, రాత్రిననక, దేశ సరిహద్దుల్లో పహారా లో ఉంటూ ప్రాణాలను సైతం లెక్క చెయ్యక సేవ చేస్తున్న సైనికులు, వారి కుటుంబాలకు అండగా నిలబడాలని జనసైనికులకు

పిలుపునిచ్చారు.   

ఆర్మ్ డ్  à°«à±‹à°°à±à°¸à±†à°¸à± దినోత్సవాన్ని పురస్కరించుకుని సైనిక  à°†à°°à±à°®à±€ సంక్షేమం కోసం సహకరించాలని à°—à°¤ డిసెంబర్ లో సైనిక్ సంక్షేమ బోర్డు

అధికారి బ్రిగేడియర్ బీరేంద్ర కుమార్ రాసిన లేఖకు స్పందనగా గురువారం ఢిల్లీకి వచ్చినట్టు తెలియచేసారు. సంఘం చేస్తున్న కార్యక్రమాలకు తమ వంతు పూర్తి సహకారం

అందిస్తామని తెలిపారు. తమ జనసైనికులు కూడా సైనికులకు à°…à°‚à°¡à°—à°¾ నిలబడాలని పిలుపునిచ్చారు.  
ఢిల్లీ లో నిర్వహిస్తున్న యూత్ పార్లమెంట్ లో పాల్గొనాల్సిందిగా

ఆహ్వానం పలికారని, à°ˆ సందర్భంగా పాల్గొంటున్నట్టు తెలిపారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam