DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఉపకరణాలు సద్వినియోగం చేసుకోండి: ఎమ్మెల్యే కళావతి 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 20, 2020 (డిఎన్‌ఎస్‌):  à°¶à±à°°à±€à°•à°¾à°•à±à°³à°‚ జిల్లా లోని పాలకొండలో ఏర్పాటు చేసిన ఉపకరణాలు

గుర్తింపు శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలని పాలకొండ నియోజకవర్గం ఎమ్మెల్యే విశ్వరాయి కళావతి పిలుపునిచ్చారు. గురువారం విభిన్న ప్రతిభావంతులు మరియు

వయోవృద్ధుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన శిబిరాన్ని ఆమె ప్రారంభించారు. స్థానిక మండలఅభివృధ్ధి కార్యక్రమం ఆవరణలో ఏర్పాటు చేసిన దివ్యాంగలు

వయోవృద్ధుల భహులప్రయోజన ఉపకరణాలు గుర్తింపు శిబిరాన్ని ఆమె ప్రారంభించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఇటువంటి శిబిరాన్ని నియోజకవర్గంలో

నిర్వహించలేకపోయామని అన్నారు. నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంతో ఉపకరణాలు పంపిణీ చేపడుతున్న ట్టు తెలిపారు. శిబిరంలో రిజిస్ట్రేషన్ అయిన తరువాత

అర్హులైన వారందరికీ వారివారి అవసరాలను బట్టి కుత్రిమ అవయవాలు మూచక్రాల సైకిళ్లు వీలుచైర్ చంక కర్రలు దృష్టిలోపం ఉన్నవారికి మడతకర్రలు చదువుతున్న అంధులకు

బ్రెయిలీ పలక వంటి ఉపకరణాలు ఉచితంగా పంపిణీ చేయడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి 9నెలల పరిపాలనలో అనేక సంక్షేమ పథకాలు

ప్రవేశపెట్టారని చెప్పారు. రేషన్ బియ్యం పించను ఇంటికి గ్రామవాలంటీరులు తీసుకవచ్చి ఇస్తున్నారని అన్నారు.ప్రభుత్వం అందిస్తున్న పధకాలను సద్వినియోగం

చేసుకోవాలన్నారు ప్రస్తుతం ఈ శిబిరంలో రిజిస్ట్రేషన్ అయిన వారు మీగ్రామంలో ఎవరైనా విభిన్న ప్రతభావంతులు ఉంటే వారికి ఈ పథకం గురించి తెలియజేయాలని చెప్పారు.

అనంతరం రిజిస్ట్రేషన్ రశీదులన అందజేశారు. ముందుగా జ్యోతిప్రజ్వలనచేసి కార్యక్రమంను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ డిసిసిబి ఛైర్మన్ విక్రాంత్.

ఆర్డీవో టి. వి. ఎస్. జీ. కుమార్. విభిన్న ప్రతిభావంతులు మరియు వయోవృద్ధుల సంక్షేమశాఖ ఏ. డి.. జీవన్ బాబు. మండలప్రత్యేక అధికారి రాజుగోపాలం పాలకొండ ఎమ్డీవో కుమార్

స్వామి. వీరఘ్టాం ఎమ్డీవో పైడితల్లి సీతంపేట ఎమ్డీవో రామక్రిష్ణ. వైద్యాధికారులు తదితరులు పాల్గొన్నారు. 

3వదశ à°•à°‚à°Ÿà°¿ వైద్య శిబిరం ప్రారంభం 

ఇంటింటా

కంటి వెలుగు కార్యాలయంలో భాగంగా గురువారం ఉదయం స్థానిక మండల అభివృధ్ధి అధికారి కార్యాలయం ఆవరణలో ధోనుభాయి పి. హె. సి. వైద్య అధికారి డాక్టర్ తాడంగి లావన్య

ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కంటికి వైద్య శిబిరం ను పాలకొండ శాసనసభ్యురాలు విశ్వరాయి కళావతి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాలకొండ ఆర్డీవో వివిఎస్. జి. కుమార్. ఇ. ఓ.

పిఆర్. à°¡à°¿. ఆనందరావు తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam