DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సాగర తీర నగరం లో వైభవంగా శివరాత్రి వేడుకలు   

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, ఫిబ్రవరి 21, 2020 (డిఎన్‌ఎస్‌) : మహా శివరాత్రికి విశాఖ నగరం ఆలయాలు వైభవాన్ని ప్రస్ఫుటం చేస్తున్నాయి.

శుక్రవారం ఉదయం నుంచే విశాఖ నగరంలోని ప్రముఖ శైవ క్షేత్రాలు, సాదు సంత్ ల ఆశ్రమాలు, ఆధ్యాత్మిక వేత్తలు కొలువు తీరే ఇతర ఆధ్యాత్మిక కేంద్రాలు అత్యంత వైభవంగా

శివారాధన చేస్తున్నారు. ఉదయం నుంచే అర్చనలు అభిషేకాలు ఆరంభించి నిరంతర శివ నామ జపం సంఖ్య సంకీర్తనం చేస్తూ పవిత్ర పర్యావరణం గా విశాఖను మార్చేశారు. శుక్రవారం

కావడంతో పెద్ద సంఖ్యలో ఆలయాల్లో అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చనలు అయ్యవారికి మారేడు దళాలతో అభిషేకాలు నిర్వహించారు విశాఖ సాగరతీరంలో గల భవతారిణి కాళీమాత

ఆలయంలోనూ రుషికొండ శివాలయంలోనూ గుత్తి రామలింగేశ్వర స్వామి ఆలయంలోనూ వన్ టౌన్ శివాలయంలోనూ కొండ శివాలయం ఉదయం నుంచి ఆరాధన ఆరంభమయ్యాయి.  à°­à°•à±à°¤à±à°²à± రాత కాలమనే

సముద్ర స్నానాలు ఆచరించి ఆలయ ప్రవేశం చేశారు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయాల్లో ఉత్సవ కమిటీ లు సేదతీరేందుకు చలువ పందిళ్ళు ప్రసాద వితరణ ఏర్పాటు చేశారు.

 à°¸à°¾à°¯à°‚త్రం వరకు నామస్మరణ చేసేందుకు విధంగా భక్త బృందాలు తమ భజన సంకీర్తనలతో భక్తులను ఉత్సాహపరిచారు సాయంత్రం నుంచి లింగోద్భవ కాలం వరకు జరిగే కార్యక్రమాలను

భక్తులకు తెలియజేస్తూ రాత్రి లింగోద్భవ కాలం వరకూ ఉండవలసిందిగా కోరుతున్నారు చిన్నపిల్లల ఆహ్లాదపరిచే విధంగా ఉత్సాహంగా కోలాటాలు  à°¨à±ƒà°¤à±à°¯à°¾à°²à± చేయిస్తూ

ఆకట్టుకునే ప్రయత్నం చేశారు పులి వేషగాడు వేషగాళ్ళు తమ ఆటపాటలతో అందరిని ఆకట్టుకున్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam