DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వాల్తేర్ డివిజన్ లో పర్యాటక శాఖా  డైరక్టర్ జనరల్ పర్యటన 

విశాఖ నుంచి అరకు వరకు విస్తాడోమ్ లో పర్యటన 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 21, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°•à±‡à°‚ద్ర పర్యాటక శాఖా

డైరక్టర్ జనరల్ మీనాక్షి శర్మ వాల్తేర్ డివిజన్ లో పర్యటించారు. శుక్రవారం ఈ పర్యటనలో భాగంగా విశాఖ పట్నం రైల్వే స్టేషన్ లో పర్యటించారు. విశాఖ నుంచి అరకు వెళ్లే

అధునాతన అడ్డాల బోగిలు ( విస్తాడోమ్ కోచ్)  à°‰à°¨à±à°¨ రైలు లో విశాఖ నుంచి అరకు వెళ్లారు. à°ˆ రైలు లో ప్రయాణీకులకు రైల్వే శాఖా అందించే సదుపాయాలను à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు.

విశాఖ రైల్వే స్టేషన్ గత ఏడాది అత్యుత్తమ పర్యాటక సహాయకారి పురస్కారాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఏడాది కూడా ఏవిధంగా సౌకర్యాలు ఉన్నాయో తెలుసుకునేందుకు

ఈమె పర్యటిస్తున్నట్టు తెలుస్తోంది. విశాఖ కేంద్రం నిర్వహణపై ఆమె సంతృప్తి చెంది అధికారులను అభినంచినట్టు సమాచారం. ఈ పర్యటనలో కేంద్ర పర్యాటక శాఖా డైరక్టర్

జనరల్ మీనాక్షి శర్మ తో పాటు విశాఖపట్నం రైల్వే దివినాజ్ సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ జి. సునీల్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా

విశాఖపట్నం డివిజన్ లో విశాఖపట్నం నుంచి శ్రీకాకుళం వరకూ అందిస్తున్న సేవలను వివరించారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam