DNS Media | Latest News, Breaking News And Update In Telugu

22 న మోడీ చే  ఖేలో ఇండియా వర్శిటీ గేమ్ లు ప్రారంభం 

భువనేశ్వర్ వేదికగా మొదటి ఖేలో ఇండియా వర్సిటీ పోటీలు 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 21, 2020 (డిఎన్‌ఎస్‌) :

ఒరిస్సా రాష్ట్రం లోని భువనేశ్వర్ లో à°ˆ నెల 22 à°¨ జరుగనున్న మొట్టమొదటి ఖేలో ఇండియా యూనివ‌ర్సిటీ పోటీలను ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించనున్నారు. à°ˆ వేదిక à°—à°¾

ఆయన దేశ ప్రజలు, విద్యార్థులనుద్దేశించి ప్రసంగించనున్నారు.  à°µà±€à°¡à°¿à°¯à±‹ కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా à°ˆ ఆటలను మోదీ ప్రారంభిస్తారు. ఒడిశా రాష్ట్ర ప్ర‌భుత్వం తో

à°•‌à°²‌సి భార‌à°¤ ప్ర‌భుత్వం ఖేలో ఇండియా యూనివ‌ర్సిటీ గేమ్స్ ను ప్రారంభించ‌నుంది.

ఖేలో ఇండియా ప్రోగ్రాం ప్ర‌ధాన మంత్రి ఆలోచ‌à°¨‌à°² లో నుండి జనించింది.

భార‌à°¤‌దేశం లో ఆడేట‌టువంటి అన్ని ఆట‌à°² కు సంబంధించి à°’à°• à°¬‌à°²‌మైన ఫ్రేమ్ à°µ‌ర్క్ ను నిర్మించ‌à°¡à°‚ ద్వారా క్రీడాసంస్కృతి ని అట్ట‌డుగు స్థాయి నుండి

పున‌రుద్ధ‌à°°à°¿à°‚à°š‌à°¡à°‚ కోసం మరియు భార‌à°¤‌దేశాన్ని à°’à°• à°˜‌à°¨‌మైన‌టువంటి క్రీడ‌ à°² దేశం à°—à°¾ ప్ర‌తిష్టించడం కోసం దీనిని ప్ర‌వేశ‌పెట్ట‌à°¡‌మైంది.

ఖేలో ఇండియా

యూనివ‌ర్సిటీ గేమ్స్ ను భువ‌నేశ్వ‌ర్ లో 2020à°µ సంవ‌త్స‌à°°à°‚ ఫిబ్ర‌à°µ‌à°°à°¿ 22à°µ తేదీ నాటి నుండి  à°®à°¾à°°à±à°šà°¿ నెల à°’à°•‌టో తేదీ à°µ‌à°°‌కు నిర్వ‌హించ‌నున్నారు.

భార‌à°¤‌దేశం లో

విశ్వ‌విద్యాల‌యాల స్థాయి లో నిర్వ‌హించే అతి పెద్దదైన పోటీ ఇది.  à°¦à±€à°¨à°¿ లో దేశవ్యాప్తం à°—à°¾ 150à°•à°¿ పైగా విశ్వ‌విద్యాల‌యాల కు చెందిన దాదాపు à°—à°¾ 3500 మంది క్రీడాకారులు

పాల్గొంటారు.

à°ˆ ఆటల లో.. విలువిద్య‌, అథ్లెటిక్స్‌, కుస్తీ, ఫెన్సింగ్‌, జూడో, ఈత‌, వెయిట్ లిఫ్టింగ్‌, à°®‌ల్ల‌యుద్ధం, బ్యాడ్ మింటన్, బాస్కెట్ బాల్‌, ఫుట్ బాల్‌,

హాకీ, టేబ‌ల్ టెనిస్‌, టెనిస్‌, వాలీబాల్, à°°‌గ్బి, ఇంకా కబడ్డీ.. ఇలా మొత్తం 17 ఆట లు ఉంటాయి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam