DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ జాతీయ రహదారికి ఆమోదం 

రాజమండ్రి నుంచి విజయనగరం వరకు 406 కిమీ à°² నిర్మాణం  

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, ఫిబ్రవరి 22, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్ లోని

ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ సుమారు 406 కిలోమీటర్ల దూరం నూతన జాతీయ రహదారి ( 516 à°ˆ) నిర్మించేందుకు కేంద్రం ఆమోదం తెలిపింది. à°ˆ మేరకు జాతీయ రహదారి అభివృద్ధి సంస్థ  à°•à±‚à°¡à°¾

అనుమతి తెలిపినట్టు సమాచారం. చెన్నై నుంచి కలకత్తా వెళ్లే జాతీయ రహదారి మార్గంలో రాజమండ్రి నుంచి విజయనగరం వరకు మధ్య గల ఏజెన్సీ గ్రామాలను కలుపుతూ మరో జాతీయ

రహదారి 516 à°ˆ అటవీశాఖ అనుమతులు మంజూరు అయినట్టు తెలుస్తోంది.  à°ˆ జాతీయ రహదారి నిర్మాణ పనులు అత్యంత వేగవంతంగా మొదలు కానున్నాయి.

ఏజెన్సీ లో ప్రయాణించే మార్గం

ఇదే: . . .

రాజమండ్రి నుంచి రంపచోడవరం à°’à°• ప్యాకేజి.  à°°à°‚పచోడవరం నుంచి కొయ్యూరు à°’à°• ప్యాకేజి,  à°²à°‚బసింగి నుంచి పాడేరు మరొక ప్యాకేజి, పాడేరు నుంచి అరకు ఇంకొక

 à°ªà±à°¯à°¾à°•à±‡à°œà°¿,  à°Žà°¸à± కోట నుంచి విజయనగరం వరకూ à°’à°• ప్యాకేజి à°—à°¾ విభజించారు మొత్తం 6  à°’à°• ప్యాకేజిలకు గాను 1500 కోట్ల రూపాయల అంచనాలతో 406 కిలోమీటర్ల మేర రహదారి నిర్మాణానికి

రాష్ట్ర ప్రభుత్వం డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేసి కేంద్రానికి పంపించింది ఇందులో మొదటగా మూడు ప్యాకేజీ కింద 137 కిలో మీటర్లకు 457 కేంద్రం ఆమోదం

తెలిపింది ఈ పనులను మార్చిలో టెండర్లు ఖరారు చేయనున్నట్లు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారులు తెలియజేస్తున్నారు 2017 లోనే ఈ జాతీయ రహదారి నిర్మాణానికి

కేంద్రం అనువదించింది అయితే 516 ఈ నోటిఫికేషన్ జారీ చేసింది నిర్మాణాన్ని పూర్తి చేయాలని కేంద్రం గతంలోనే సూచించిన నా టిడిపి ప్రభుత్వం పట్టించుకున్న పాపాన

పోలేదు ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుకు త్వరితగతిన పావులు కదిపింది గత ఏడాది అక్టోబర్లో తయారు చేసి

కేంద్రానికి పంపితే అనుమతులు సాధించగలిగింది పూర్తిగా గిరిజన గ్రామాల మీదుగా ఉండే జాతీయ రహదారులు అధికశాతం ఘాట్ రోడ్డు నిర్మాణం ఉంటుంది ప్రస్తుతం

రాజమండ్రి నుంచి విజయనగరం వరకు వయ తుని అన్నవరం అనకాపల్లి మీదుగా 225 కిలోమీటర్ల పొడవు ఉంది అయితే ఏజెన్సీ ప్రాంతాలను కలుపుతూ నిర్మించిన కొత్త జాతీయ రహదారి

నాలుగు వందల కిలోమీటర్లు ఉంటుంది ఒకపక్క పర్యాటకరంగ అభివృద్ధి చెందుతున్న ఈ ప్రాంతాలు ఈ రహదారి నిర్మాణం తో మరింత ముందుకు సాగనున్నాయి అయితే మావోయిస్టుల

ప్రాబల్యం ఉన్న ఈ ప్రాంతాల్లో వారి ప్రాబల్యాన్ని తగ్గించేందుకు ఈ జాతీయ రహదారి వర్గాలు తెలియజేస్తున్నాయి కార్యనిర్వాహక రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం

ప్రకటించడంతో ఈ రహదారికి ప్రాధాన్యత ఏర్పడనుంది భద్రాచలం నుంచి ఈ ఏజెన్సీ ప్రాంతాలకు దగ్గరగా ఉండడంతో తెలంగాణ నుంచి వచ్చే వారికి కూడా వెసులు బాటు ఉంటుంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam