DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మిలీనియం టవర్స్ పై మేం అభ్యంతరం చెప్పలేదు : నేవీ  

మీడియా వార్తలపై స్పందించిన ఇండియన్ నేవీ  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 22, 2020 (డిఎన్‌ఎస్‌) : విశాఖపట్నంలోని మిలీనియం

టవర్స్ ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం సచివాలయం ఏర్పాటు చేయడాన్నిభారతీయ నావికాదళం (ఇండియన్ నేవి) అభ్యంతరం చెప్పినట్టు పలు మీడియాల్లో వచ్చిన వార్తలను నావికాదళం

అధికారులు ఖండించారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఈ సచివాలయ ఏర్పాటులో తమను సంప్రదించడం కానీ, తమకు అభ్యంతరం ఉన్నట్టు గా ఇండియన్ నేవి గానీ ఎటువంటి ఉత్తర

ప్రత్యుత్తరాలు జరపలేదని తెలిపింది. à°ˆ మేరకు à°ˆ వార్తలను ఖండిస్తూ ఇండియన్ నేవీ à°’à°• ప్రకటన విడుదల చేసింది. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam