DNS Media | Latest News, Breaking News And Update In Telugu

గతి తప్పిన నూజివీడు ఐఐఐటి గస్తీదళం, మంత్రి ఆగ్రహం  

6 గురు బాలికలున్నగదిలో 18 à°—à°‚à°Ÿà°² పాటు à°’à°• కుర్రాడు 

కళ్ళు తెరవని కాపలాదారులు - బాలికలు ఇంటికే.    

ఘటన పై విద్యామంత్రి సురేష్ తీవ్ర ఆగ్రహం. 

(DNS

రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, ఫిబ్రవరి 22, 2020 (డిఎన్‌ఎస్‌) : à°’à°• క్రమశిక్షణలో విద్య ను నేర్పించవలసిన విద్యావిధానం ఆంధ్ర ప్రదేశ్ లో

పూర్తిగా గతి తప్పింది అనడానికి నూజివీడు ఐఐఐటి లో ఘటనే ప్రత్యక్ష నిదర్శనం. ఇటీవల నూజివీడు ఐఐఐటీలో జరుగుతున్న ఫెస్ట్ కార్యక్రమంలో ముగింపు రోజున కళాశాల

మహిళా వసతి గృహం లోకి ఒక యువకుడు చొరబడి బాత్రూంలో 18 గంటల సమయం ఉండడం కలకలం రేగింది. బాలికలు ఉన్నా గదిలోని కిటికీ తలుపులు విరగ కొట్టి మరి గదిలోకి చొరబడి బాత్

రూమ్ లోకి చేరుకున్న కాపలావాళ్ళు కళ్ళు మూసుకు పోవడం గమనార్హం. అయితే దీనిపై స్పందించేందుకు త్రిబుల్ ఐటీ అధికారులు అందుబాటులో లేరు. ఆ యువకుడు కూడా ట్రిపుల్

ఐటీ విద్యార్థిని తేలడంతో యాజమాన్యం ఇరకాటంలో పడింది.  à°ˆ నెల 16à°¨ జరిగిన à°ˆ కార్యక్రమాల్లో భాగంగా à°’à°• యువకుడు వసతి గృహం కిటికీలోంచి లోపలికి చొరబడి బాత్రూం లో

ఉండడం కళాశాల యాజమాన్యం వైఫల్యాన్ని బహిర్గతం చేసింది.  
ఆరుగురు ఉన్న ఒక గదిలో ఉన్న ఈ బాత్ రూం లోకి ఆ యువకుడు ఎలా వచ్చాడు అనేది ప్రశ్నార్థకంగా మారింది

గదిలోకి వెళ్లి చూడగా గదికి బయట తాళం వేసి ఉంది, అబ్బాయి హాస్టల్ లో గదిలోనే ఉన్నాడని తెలుసుకున్న సెక్యూరిటీ సిబ్బంది, గది తాళాలు పగులకొట్టి  à°…తని బయటికి

లాగారు. ఈ ఘటనలో ఆరుగురు విద్యార్థుల యాజమాన్యం వెంటనే సస్పెండ్ చేసినట్టు తెలుస్తోంది. అయితే వీరి పై ఎటువంటి చర్యలు తీసుకున్నారో బహిర్గతం చెయ్యలేదు. వీరికి

కౌన్సెలింగ్ ఇచ్చి తల్లిదండ్రులతో పిల్లలకు పంపేసింది అయితే అనుమతి లేకుండా చొరబడిన యువకుడిపై ఎటువంటి చర్య తీసుకోలేదు ఈ మొత్తం ఘటనపై ఒక విచారణ కమిటీని వేసి

తదనంతరం చర్యలు తీసుకునేందుకు సంస్థ యాజమాన్యం సిద్ధపడింది. ఘటన విషయం తెలుసుకున్న రాష్ట్ర విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్ చాలా సీరియస్ అయినట్టు

తెలుస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam