DNS Media | Latest News, Breaking News And Update In Telugu

24 న ముఖ్యమంత్రి వైఎస్ జగన్  విజయనగరం రాక 

వసతి డీవీన 58000 మంది ఆశర పొందుతుంది.

ఉగాది à°•à°¿ అందరికీ ఇళ్ల స్థలాలు ఇవ్వడం జరుగుతుంది. 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ).

.

శ్రీకాకుళం, ఫిబ్రవరి 22, 2020 (డిఎన్‌ఎస్‌) : ఉగాది నాటికి రాష్ట్రంలో అర్హులైన పేదలందరికీ ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందని, రాష్ట్ర మునిసిపల్ పరిపాలన శాఖామంత్రి

బొత్స సత్యనారాయణ తెలిపారు. శనివారం విజయనగరం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ నెల 24 న రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయనగరం

పర్యటనకు రానున్నట్టు తెలిపారు. ఈ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కోసం జిల్లాలోని పట్టభూములు, అసైన్డ్ భూములు, ప్రభుత్వభూములు సేకరించామ
న్నారు. బవంతంగా భూములు

ఎక్కడ తీసుకోవడం లేదు పట్టణ 90045 పట్టణ ప్రాంతం లోను   33948  à°®à°‚ది గ్రామీణ మంది లభ్యదారులు ఉన్నట్టు తేలిందన్నారు. జిల్లా లో మొత్తం 745 ఎకరాలు ప్రభుత్వభూమి ఉంది. 40 ఎకరాలు

వరకు జిరాయితి భూమి  à°ªà±à°°à°œà°² దగ్గర కొంటున్నామని తెలియచేసారు. à°¡à±€ పట్టా భూములు లను కూడా రిజిస్టర్ ఆఫీస్ రేటుకు రెండున్నార రేట్లు ఎక్కువ ఇస్తున్నామని, ప్రతి

పేదవాడికి ఇంటి స్థలం ఇవ్వడమే ముఖ్యమంత్రి ఉద్దేశం గా పరిపాలన సాగుతోందన్నారు. అమరావతి పేరుమీద అవినీతి జరిగిందని, దానిపై పది మందితో కూడిన కమిటీ ని సిట్

దర్యాప్తుకు వేసినట్టు వివరించారు. అమరావతి రాజధానికి కోసం గత ప్రభుత్వం చేపట్టిన ల్యాండ్ పూలింగ్ లో చాలా అవినీతి జరిగిందన్నారు. మా ప్రభుత్వం వచ్చిన తరువాత

అవినీతి ని అపామని, ఎవరి పైన కక్ష 
సాధింపు లేదన్నారు. అవినీతి జరిపితే పక్కాగా శిక్ష పడుతుంది. ఎవరైనా చట్టం ముందు సమానమే.. అచ్చెన్నాయుడు అయిన బొత్స అయినా...

అచ్చెన్నాయుడు తప్పు చేసినట్లు అతను లెటర్ చెబుతుంది. ప్రధానమంత్రి అచ్చెన్నాయుడు కు తప్పు చేయమని చెప్పలేదన్నారు. చేసిన తప్పులకు  à°¶à°¿à°•à±à°·à°²à± తప్పవన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam