DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ విజయనగర యాత్ర లో అధికారులు బిజీ 

(DNS రిపోర్ట్ : SV ఆచార్యులు, స్టాఫ్ రిపోర్టర్, శ్రీకాకుళం ). .

శ్రీకాకుళం, ఫిబ్రవరి 24, 2020 (డిఎన్‌ఎస్‌) : రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విజయనగర పర్యటన

కోసం అధికారులు తలమునకలవుతున్నారు. విజయనగరం పర్యటనలో భాగంగా సోమవారం స్థానిక అయోధ్య మైదానం వేదికగా అత్యంత కీలకమైన వైఎస్ఆర్ జగనన్న వసతిదీవెన పథకం

ప్రారంభానికి శ్రీకారం చుట్టనున్నారు. దీనికోసం ఆయన ఉదయం 11.00 గంటలకు విజయనగరం లోని పోలీస్‌ ట్రైనింగ్‌ కళాశాల మైదానానికి చేరుకుంటారు.  à°ªà±‹à°²à±€à°¸à±‌ ట్రైనింగ్‌

కళాశాల మైదానంలోని హెలిప్యాడ్‌ నుంచి  à°ªà±à°°à°œà°²à±, ప్రజా ప్రతినిధులు, జిల్లా అధికారులు ఆయన కు ఘన స్వాగతం పలికేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేస్తున్నారు.  à°…నంతరం

అయోధ్య మైదానంలో వివిధ ప్రభుత్వ పథకాలపై ఏర్పాట్లు చేసిన ఎగ్జిబిషన్‌ స్టాళ్లను సందర్శిస్తారు. తదుపరి సభా ప్రాంగణం నుంచి వైఎస్‌ఆర్‌ జగనన్న వసతిదీవెన పథకం

ప్రారంభించనున్నారు. మధ్యాహ్నం నుంచి పోలీస్‌ బ్యారెక్స్‌ గ్రౌండ్‌లో దిశ పోలీస్‌ స్టేషన్‌ను ప్రారంభిస్తారు. అనంతరం విశాఖపట్నం చేరుకుంటారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam