DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అగ్ర రాజ్యధినేతకు అహ్మదాబాద్ లో అఖండ స్వాగతం 

శంకు నాదాలు, గర్భ నృత్యాలతో రెడ్ కార్పెట్ వెల్కమ్ 

స్వయం à°—à°¾ ప్రధాని మోడీ ఫోర్స్ 1 విమానం వద్ద స్వాగతం 

పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా ఇవాంకా

ట్రంప్, 

సబర్మతి ఆశ్రమం వరకూ 22 కి.మీ. భారీ ర్యాలీ. . .

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . .

విశాఖపట్నం, ఫిబ్రవరి 24, 2020 (డిఎన్‌ఎస్‌) : భారత దేశ వైభవాన్ని

ప్రత్యక్షంగా వీక్షించేందుకు అగ్ర రాజ్యాధినేత ( అమెరికా )  à°¡à±‹à°¨à°¾à°²à±à°¡à± ట్రంప్ కు అహమ్మదాబాద్ విమానాశ్రయం లో à°…à°–à°‚à°¡ స్వాగతం లభించింది. రెండు రోజుల భారత్ పర్యటనకు

సోమవారం భారత్ కు ఫోర్స్ 1 విమానంలో అహమ్మదాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న ట్రంప్ కు భారత ప్రధాని నరేంద్ర మోడీ నేరుగా విమానం వద్దే ఘనస్వాగతం పలకడం అందరిని

ఆశ్చర్యానికి గురి చేసింది. à°ˆ సందర్బంగా ట్రంప్ కు సైనిక వందనం, శంకు నాదాలు, మేళతాళాలు, గర్బా నృత్యాలతో అత్యంత వైభవంగా స్వాగతం పలికారు. అక్కడ  à°¦à±€à°‚తో జరుగుతున్న

కార్యక్రమాన్ని ట్రంప్ కు మోడీ వివరించారు. వీరిద్దరూ 22 కిలోమీటర్ల భారీ ర్యాలీ à°—à°¾ సబర్మతి ఆశ్రమం వరకూ సాగింది. ఆశ్రమం లో పర్యటించిన తర్వాత వీరిద్దరూ  à°ªà±à°°à°ªà°‚à°šà°‚

లోనే అత్యంత విశాలమైన మొతేరా మైదానానికి చేరుకున్నారు. దారి పొడువునా లక్షలాదిగా కళాకారులూ, విద్యార్థులు,  à°…à°–à°‚à°¡ ప్రజానీకం అభివాదాలతో ట్రంప్ కు స్వాగతం

పలికారు.  à°¸à±à°®à°¾à°°à± 1 లక్షా 10 వేలమంది à°•à°¿ పైగా ప్రేక్షకులు వీక్షించగలిగిన క్రికెట్ మైదానంగా మొతేరా ను గుజరాత్ క్రికెట్ సంఘం తీర్చిదిద్దింది. à°† మైదానం లో మోడీ -

ట్రంప్ ప్రజల నుద్దేశించి ప్రసంగించనున్నారు. అనంతరం ట్రంప్ దంపతులు ఆగ్రాకు చేరుకోనున్నారు. మంగళవారం ఆగ్రా లోని తేజోమహాల్ ను వీక్షించనున్నారు.

అమెరికా అధ్యక్షుని పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా ఆయన కుమార్తె ఇవాంకా ట్రంప్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam