DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాలకుల నిర్లక్షానికి నిలువెత్తు నిదర్శనం ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం  : పవన్ కళ్యాణ్

ఉత్తరాంధ్ర వెనుకబాటు పై జనసేనాని మండిపాటు 

పాతికేళ్ల క్రితం వంగపండు పాటతో తెలుసుకున్నా

భూములు లాక్కున్నారు - బయటకు

నెట్టేశారు. 

విశాఖపట్నం, జూన్ 27 , 2018 (DNS Online) : శతాబ్దాల చరిత్ర కల్గిన ఉత్తరాంధ్రా ప్రాంతాలు అత్యంత తీవ్రంగా వెనుకబడి ఉండడానికి ప్రధాన కారణం పాలకులనేనని జనసేన

అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. మలివిడత పోరాట యాత్ర ను ప్రారంభించిన పవన్, బుధవారం à°‰à°¦à°¯à°‚ విశాఖ సాగర తీరం లోని సాయిప్రియ రీసార్ట్స్ లో నిర్వహించిన ఉత్తరాంధ్ర

వెనుకబాటు తనం - పరిష్కారం అనే అంశం పై నిర్వహించిన మేధావుల సదస్సులో అయన ప్రాంరంభోపన్యాసం చేశారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం పై

పాతిక సంవత్సరాల క్రితమే ప్రజా గాయకుడు వంగపండు ప్రసాద రావు గానం ద్వారా తెలుసున్నట్టు తెలిపారు. విషయం పై అవగాహనా కల్గిన మేధావులు కోపం ప్రదర్శించడం గానీ, మౌనం

వహించడం గానీ మంచి పరిణామాలు కల్గించవన్నారు. శ్రీకాకుళం నుంచి తూర్పుగోదావరి ప్రాంతం వరకూ కల్గిన అద్భుతమైన ఈ ప్రాంతం లో వనరులు గానీ, భూములు గానీ, కష్టించి

పని చేసే వ్యక్తులు అన్నీ ఉన్నప్పటికీ శతాబ్దాలుగా à°ˆ ప్రాంతం వెనుకబాటు లోనే ఉండడానికి ప్రధాన కారణం పై విశ్లేషణ చెయ్యడం జరుగుతుందన్నారు.  à°°à°¾à°¯à°² సీమ లో కీలక

ప్రాంతమైన అనంతపురం లో నీటి వనరులు లేక ప్రజలు వలస బాట పడుతున్నారని విన్నాము, చూసాం. అయితే శ్రీకాకుళం లోఅన్ని వనరులు ఉండి కూడా  à°‰à°ªà°¾à°§à°¿ కోసం యువత ఇతర ప్రాంతాలకు,

విదేశాలకూ వలస బాట పడుతుండడం అత్యంత దారుణమన్నారు. శ్రీకాకుళం జిల్లా లో అత్యంత ప్రాధాన్యత కల్గిన వంశధార ప్రోజక్ట్ కోసం వేల ఎకరాలు భూములను  à°•à°¾à°°à±à°ªà±Šà°°à±‡à°Ÿà±

సంస్థలు కొనుగోలు చేసి, ఆ రైతులనే వలస కూలీలుగా మార్చేశారని ఆవేదన వేయటం చేశారు. ఆ భూ దాతలతో మాట్లాడిన సమయం లో వారు చెప్పిన విషయాన్ని తెలిపారు. పది మంది బాగు కోసం

భూములను ఇచ్చాం, కానీ మాకు అన్యాయం చేశారని రైతులు చెప్ప à°¡à°‚ గుండె తరుక్కు పోయిందన్నారు.  

వెంకన్న కంటే సింహాద్రి అప్పన్న సీనియర్ : కె ఎస్  à°šà°²à°‚ :

ఈ సభకు

అధ్యక్షత వహించిన ప్రొఫెసర్ కె ఎస్ చలం మాట్లాడుతూ తిరుమల శ్రీనివాసుని కంటే సింహాద్రి శ్రీ వరాహ లక్ష్మి నృసింహ స్వామి సీనియర్ అని తెలియచేసారు. సింహాచలం

దేవస్థానం కృష్ణమాచార్యులు అత్యంత ప్రాచుర్యం కల్గిన వాగ్గేయ కారులు. శ్రీవైష్ణవ దేవాలయాల్లో అన్నిటిలోకి అత్యంత ప్రాధాన్యత కల్గిన దివ్యక్షేత్రం సింహాచలం

అని గుర్తు చేశారు. 
మాది త్రికళింగ దేశం. తెలుగు మాట అక్కడి నుంచే వచ్చింది. à°—à°‚à°—à°¾ నది నుంచి గోదావరి వరకూ 
వ్యాపించి ఉన్న ప్రాంతమని తెలిపారు. ఈ ప్రాంతం

రాజులంతా క్షత్రియులు కారు, ఆదివాసీ ప్రాంతాలకు చెందిన రాజులు పాలకులుగా ఉండి, ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరిచేందుకు అన్ని వనరులు సమకూర్చారన్నారు. అయినప్పటికీ

స్వాతంత్రానంత à°° కాలం లో అధికారం లోకి వచ్చిన రాజకీయ పార్టీలన్నీ à°ˆ ప్రాంతాన్ని దోచుకుతిన్నారని మండిపడ్డారు.  à°†à°‚ధ్ర విశ్వ కళాపరిషత్ కట్టించిన వారు

విశాఖపట్నం కు చెందిన జయపూర్ మహారాజు అని, ప్రపంచ ప్రఖ్యాత ఆలయం పూరీ క్షేత్రం, కోణార్క్ దేవాలయాలు నిర్మించిన వారు ఉత్తరాంధ్ర రాజులేనన్నారు. అత్యంత

ప్రాధాన్యత కల్గిన లక్షలాది ఎకరాల భూములను ఇతర ప్రాంతాలకు చెందిన సెటిలర్లు ఆక్రమించుకుని, కొనుగోలు చేసి, స్థానికులను బానిసలుగా మార్చేశారని, కోట్లాది నిధులు

దోచుకుంటున్నారని మండిపడ్డారు. వంగపండు ప్రసాద రావు రచించి పాడిన ఉత్తరాంధ్ర వెనుకబాటు తనం, జనసేన ఆవిర్భావం పై ప్రజల ఆశాభావం అందరినీ ఆకట్టుకుంది. జనసేన పై

పాడిన పాటకు పవన్ ఆద్యంతం ఆస్వాదించి, అనంతరం ఆయన్ను అభినందించారు. ఈ మేధావుల సమావేశం లో ఎయు మాజీ వీసీ డాక్టర్ కెవి రమణ, ఉత్తరాంధ్ర అభివృద్ధి ఫోరమ్ అజా శర్మ,

ప్రజా సంఘాల ప్రతినిధులు  à°¤à°¦à°¿à°¤à°°à±à°²à± ప్రసంగించారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam