DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కొండపై పెళ్లిళ్లకు అధిక రుసుము వసూలు చేస్తే అంటే సంగతి 

తేడా వస్తే. .మ్యారేజ్ దళారులకు టిటిడి చేతిలో పెళ్లే

మ్యారేజ్ బ్రోకర్లకు టిటిడి విజిలెన్స్ అధికారుల హెచ్చరికలు. . .

(DNS రిపోర్ట్ : NSV రమణ , స్టాఫ్ రిపోర్టర్,

తిరుపతి): 

తిరుపతి , ఫిబ్రవరి 25, 2020 (డిఎన్‌ఎస్‌) : తిరుమల కొండపై జరుగుతున్న వివాహ మండపాలకు à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ నిర్ణయించిన ధరలకంటే అధిక రుసుములు వసూలు చేస్తే à°•à° à°¿à°¨ చర్యలు

తీసుకోనున్నట్టు తిరుమల అధికారులు హెచ్చరించారు. గత కొంతకాలంగా తిరుమల కొండపై జరుగుతున్న పెళ్లి మండపాల నుంచి, ఇతర వివాహ ఖర్చుల వరకూ అన్నీ బ్రోకర్ డిమాండ్

చేసిన ధరలను చెల్లించి, భక్తులు ఖజానాలు ఖాళీ చేసుకుంటున్న విషయం తెలిసిందే. ఈ అంశంపై ఎన్నో సార్లు టిటిడి అధికారులకు ఫిర్యాదులు వెళ్లినా పట్టించున్న నాధుడే

లేదు. సాధారణంగా తిరుమల కొండపై వివాహాలు కొన్ని మండపాలలో పాటు, వివిధ మఠాలలో సైతం జరుగుతుంటాయి. అయితే కొందరు బ్రోకర్లు మండపాలు, మఠాల పై తమ ఆధిపత్యాన్ని

ఝుళిపిస్తూ అందినకాడికి దోచుకుంటున్నారు. దీంతో మఠాల ప్రతినిధులు కొందరు టిటిడి కి ఫిర్యాదు చేసారు. దీంతో టిటిడి ఆక్షన్ లోకి వచ్చింది. టిటిడి అదనపు సి వి ఎస్ ఓ

శివ కుమార్ రెడ్డి ఆదేశాలతో. తిరుమలలోని మఠాల నిర్వాహకులు, మ్యారేజ్ కాంట్రాక్టర్లతో విఎస్ఒ మనోహర్ సమావేశం నిర్వహించారు. ఈ నిర్వహణ పై సమావేశం పి ఎస్ సి 4 లో

జరిగింది. దీనిలో కొండపై జరుగుతున్న దోపిడీని వి ఎస్ ఓ నిర్వాహకులను నిలదీశారు. ముందుగా నిర్ణయించిన ధరల కంటే అధికంగా రుసుములు వసూలు చేసినట్టయితే కఠిన చర్యలు

తీసుకుంటామన్నారు. వారికి వి ఎస్ ఓ తెలియ చేసిన నిబంధనలు ఇవే. . .

ప్రతి వివాహా బుకింగ్ వివరాలు విధిగా టిటిడి కి అందజేయాలి

ఇకపై తిరుమలలోని మఠాలలో వివాహం

చేసుకునేందుకు బుక్ చేసుకునే వారి వివరాలు ఎప్పటికప్పుడు తప్పనిసరిగా విజిలెన్స్ కు అందించాలని..... మూడు మాసాల ముందుగా బుకింగ్ చేసుకున్న వారి వివరాలన్నింటినీ

కూడా ఇవ్వాలని పేర్కొన్నారు.

మఠాల యాజమాన్యాలు నిర్ణయించిన ధరలకు కంటే ఎక్కువగా వసూలు చేసి యాత్రికులను మోసగిస్తే కఠిన చర్యలు తప్పవని

హెచ్చరించారు.

ఎవరైనా ఒకటికి మించి మఠాలను బల్క్ బుకింగ్ చేస్తే చర్యలు తప్పవు.

మఠాలలో భక్తులకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా టీటీడీ టోల్ ఫ్రీ నెంబర్ 18004254141
/>  à°²à±‡à°¦à°¾ సెక్టార్ 4 కార్యాలయంలో పిర్యాదు చేయండి.

ఈ కార్యక్రమంలో ఏవీఎస్వో లు వీరబాబు, పవన్ కుమార్, వి ఐ లు దయాకర్ రెడ్డి, శివ శంకర్, సతీష్ కుమార్ లు

పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam