DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అర్హులైన దివ్యాంగులందరికీ బ్యాటరీ సైకిళ్లు అందిస్తాం : హరిబాబు

ఎంపీ కార్యాలయం లో నిర్వహించిన దివ్యాంగుల స్క్రీన్ టెస్ట్

విశాఖపట్నం, జూన్ 27 , 2018 (DNS Online ): విశాఖపట్నం పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఈ ప్రాంతాల్లో ఉన్న

అర్హులైన దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే మూడు చక్రాల సైకిళ్ళు అందిస్తామని విశాఖపట్నం ఎంపీ డాక్టర్ కె. హరిబాబు ప్రకటించారు. బుధవారం నగరం లోని తన కార్యాలయం లో

నిర్వహించిన దివ్యాంగుల స్క్రీన్ టెస్ట్ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు, ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ దివ్యాంగుల అభివృద్ధి

కై ప్రత్యేక ద్రుష్టి సారించారని, గతం లో వీరిని వికలాంగులు అనే పేరిట పిలిచేవారని, అది వారిని కించపరిచే విధంగా ఉన్నందున, దివ్యాంగులు అనే పేరు మార్చి

గౌరవప్రదంగా మార్చారని అన్నారు. వీరిలో చేతులు పటిష్టం గా ఉంది, 80 శాతం కి పైగా కాలు స్వాధీనం లో లేని వారిని వైద్యులు ధ్రువపరిచిన వారిని కేంద్ర ప్రభుత్వ శాఖల

అధికారులు నేరుగా పరీక్షించి, వారికి బ్యాటరీ తో నడిచే మూడు చక్రాల సైకిల్ ను అందించనున్నట్టు వివరించారు. à°ˆ బ్యాటరీ చక్రాల సైకిల్ ఆర్టిఫీషియల్  à°²à°¿à°‚బ్, జైపూర్

వాళ్ళు తయారు చేస్తున్నారని, దీనికి  à°’క్కొక్క బ్యాటరీ మూడు చక్రాల సైకిల్ కూ సుమారు రూ. 37000 వ్యయం అవుతుందని, దీనిలో భారత ప్రధాని నరేంద్ర మోడీ దివ్యాంగులకై

 à°ªà±à°°à°µà±‡à°¶ పెట్టిన కేంద్ర ప్రభుత్వ పధకం నుంచి రూ. 25000 నిధులు మంజూరు అవుతాయని, మిగిలిన రూ. 12000 తన పార్లమెంటరీ నియోజకవర్గ అభివృద్ధి నిదులనుంచి మంజూరు చేసి,

లబ్దిదారులకు పూర్తిగా ఉచితంగానే అందిస్తున్నామని తెలియచేసారు.  à°—తం లో ఆంధ్ర విశ్వ కళాపరిషత్ మైదానం లో నిర్వహించిన కార్యక్రమం లో తోలి విడత 18 మందికి  à°ˆ

బ్యాటరీ సైకిళ్లను అందించామని, అయితే అప్పట్లో ఈ సైకిళ్లు పై అవహగానా లేక లబ్ధిదారులు ఎక్కువమంది దరఖాస్తు చేసుకోలేదన్నారు. ఏ యు లో జరిగిన కార్యక్రమం తో

ఉత్సాహం పెరిగి అర్హులైన వారు దరఖాస్తు చేసుకోగా రెండవ విడత మరో 53  à°¸à±ˆà°•à°¿à°³à±à°²à°¨à± అందించామన్నారు. వీరిలో ఏ యు లో చదువుతున్న విద్యార్థులు కూడా ఉన్నారన్నారు. తదుపరి

మరో 95 బ్యాటరీ సైకిళ్ళు అందించామని తెలిపారు. ఈ కార్యక్రమం మంగళవారం ఇదే ప్రాంగణం లో జరిగిందని, అయితే వైద్యులు ధృవీకరించిన వారిని, కేంద్ర ప్రభుత్వ అధికారులు

అంగీకరిస్తేనే ఈ సైకిల్ లభిస్తుందన్నారు.

కేంద్ర సామాజిక న్యాయ, సాధికారీత శాఖ ద్వారా ఈ బ్యాటరీ సైకిళ్ళు అందించడం జరుగుతుందన్నారు. భారత ప్రధాని, ఆదేశాల

మేరకు, ఈ విభాగం కేంద్ర మంత్రి తవర్ చాంద్ గెహ్లాట్ అత్యంత శ్రద్ధతో దివ్యాంగులకు సంపూర్ణ సహకారం అందిస్తున్నారన్నారు. ఐదేళ్ల లోపు పిల్లలకు వీనికిడి , మాట్లాడ

లేని శక్తి లేనట్టయితే ప్రభుత్వ మే భరిస్తుందని తెలిపారు. దీనికి ఏడూ లక్షలు ఖర్చు అవుతుంది, పూర్తిగా కేంద్రమే ఇస్తుంది. ఇదే ప్రయివేట్ ఆసుపత్రిలో చేయిస్తే

మూడు లక్షల నిధులు విడుదల అవుతాయన్నారు. అదే విధంగా వృద్దులకు తగిన వైద్య సహకారం ఇస్తోందన్నారు. 3 ఏళ్ళ క్రితం 1200 మందికి కోటి 25 లక్షల ఉపకరణాలు ఇచ్చామని,  à°µà°¾à°Ÿà°¿à°¨à°¿

సద్వినియోగం చేసుకున్నారని తెలిపారు.  à°à°¡à°¾à°¦à°¿ క్రితం గుర్తించిన వారికి మంగళవారం పంపిణీ చేయడం జరిగింది. కొన్ని సాంకేతిక కారణాల వాళ్ళ à°ˆ జాప్యం జరిగిందని

వివరించారు. 
à°ˆ కార్యక్రమం లో కేంద్ర ప్రభుత్వ శాఖ, à°¦à°¿à°µà±à°¯à°‚గుల సంక్షేమ శాఖా సహాయ సంచాలకులు వెంకటేశ్వర రావు, ఆర్టిఫీషియల్ లింబ్ కార్పొరేషన్ ( ఆలింకో )

ప్రతినిధి పరిమిత, పెద్ద సంఖ్యలో దివ్యాంగులు పాల్గొన్నారు. à°ˆ కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ వైద్య విభాగం ప్రతినిధి, à°—ురుదేవ్ చారిటబుల్ ట్రస్ట్
సంస్థ

ప్రతినిధులు à°°à°µà°¿à°•à±à°®à°¾à°°à± తదితరులు నిర్వహించారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam