DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టీవీలు దేశ వ్యతిరేక ఘటన ప్రసారాలు చేస్తే అంటే సంగతి 

ప్రయివేట్ టీవీ చానెల్స్‌‌కు సమాచార కీలక హెచ్చరికలు 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

న్యూ ఢిల్లీ  / అమరావతి, ఫిబ్రవరి 25, 2020 (డిఎన్‌ఎస్‌) : దేశ

రాజధాని న్యూ ఢిల్లీ లో సంఘ విద్రోహ శక్తులు చేస్తున్న విధ్వంస ఘటనల నేపథ్యంలో ఎటువంటి దేశ విద్రోహ ఘటనలనూ ప్రసారం చెయ్యవద్దని ప్రయివేట్ టీవీ చానెళ్లకు కేంద్ర

సమాచార శాఖా  à°¹à±†à°šà±à°šà°°à°¿à°•à°²à± జారీ చేసింది. సీఏఎ, ఎన్ పీఆర్ ఎన్ ఆర్ సిల అమలు నేపథ్యంలో పలు దేశ విద్రోహ శక్తులు భారత్ కు వ్యతిరేకంగా రాజధాని సహా దేశంలోని చాల

ప్రాంతాల్లో ప్రజలను రెచ్చగొట్టే పనిలో ఉన్నప్పడికి కేంద్రం చాలా సహనం వహించింది. అయినప్పటికీ ఈ విద్రోహ శక్తులకు కొన్ని రాజకీయ పార్టీలు సహకారం

అందిస్తుండడంతో వీరు రెచ్చిపోయి సామూహిక భౌతిక దాడులకు దిగడంతో ఢిల్లీ లో 13 మంది మరణించడం జరిగింది. అయినప్పడికే ఈ సంఘ విద్రోహ శక్తులు మరింత పెట్రేగి

పోతుండడంతో ఢిల్లీ లోని కీలక నాలు ప్రాంతాల్లో కర్ఫ్యూ ప్రకటించారు, కనిపిస్తే కాల్చివేతలకు కూడా ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో విద్రోహ శక్తులు

చేసే దేశ విద్రోహ కార్యకలాపాలను, ప్రజలను రెచ్చగొట్టే ప్రసారాలు చేయరాదంటూ అన్ని ప్రయివేట్ టీవీ ఛానేళ్ళకూ ఆదేశాలు జారీ చేసింది.   

కేబుల్ టెలివిజన్

నెట్‌వర్క్స్ యాక్ట్ à°•à°¿à°‚à°¦ ప్రైవేట్ శాటిలైట్ టీవీ చానెల్స్‌కు à°ˆ క్రింది సూచనలు చేసింది. కీలక సూచనలు ఇవే..

దేశ వ్యతిరేక కార్యకలపాలను ప్రోత్సహించేలా

ప్రోగ్రామ్స్ ఉండకూడదు. అందుకు సంబంధించిన ఎలాంటి వీడియోలను ప్రసారం చేయకూడదు. 

ఏదైనా మతాన్ని కానీ, కులాన్నీ కానీ కించపర్చేలా ఉన్న వీడియోలు గానీ.. పదాలను

గానీ టీవీ చర్చా కార్యక్రమాల్లో ప్లే చేయకూడదు

వ్యక్తుల ప్రాథమిక హక్కులకు.. ఆయా వ్యక్తుల భంగం వాటిల్లేలా కార్యక్రమాలు ఉండకూడదు అని కేంద్ర మంత్రిత్వ

శాఖ ప్రకటనలో నిశితంగా పేర్కొంది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam