DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిడి ఈఓ అనిల్ సింఘాల్ కు స్దాన చలనం తప్పదా? 

సింఘాల్ స్థానం లో హస్తినవాసి  à°¶à±à°°à±€à°µà°¤à±à°¸ కృష్ణ?

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, ఫిబ్రవరి 26, 2020 (డిఎన్‌ఎస్‌) : కోట్లాది మంది హిందువులకు

ఇలవేల్పు అయిన తిరుమల శ్రీవేంకటేశ్వరుని సన్నిధిలో సేవలు చేసే అవకాశం తెలుగు మేధావి శ్రీవత్స కృష్ణకు లభించే అవకాశాలు కన్పిస్తున్నాయి. ప్రస్తుతం తిరుమల

తిరుపతి దేవస్థానములు ( టిటిడి ) కార్యనిర్వహణాధికారిగా ఉన్న అనిల్ కుమార్ సింఘాల్ మే 7 , 2017 లో 25 వ ఈఓ గా భాద్యతలు చేపట్టి రెండున్నరేళ్లు పైగా దాటడంతో ఈయనకు స్దాన చలనం

తప్పదని తేలింది. à°ˆ భాద్యతలు చేపట్టే అదృష్టం ఎవరికీ లభించనుందో కచ్చితంగా తెలియడం లేదు. 
అయితే 1994 బ్యాచ్ కర్ణాటక క్యాడర్ కు చెందిన ఐ ఏ ఎస్ అధికారి శ్రీవత్స

కృష్ణ ( ఢిల్లీ వాసి, ఐఏ ఎస్ లో గోల్డ్ మెడల్)  à°•à± లభించే అవకాశాలూ లేకపోలేదు. హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ పట్టా పొందిన ఈయన ఐఐటి మద్రాస్, ఐఐఎం బెంగళూరు

నుంచి పిహెచ్ à°¡à°¿ కూడా పొందారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam