DNS Media | Latest News, Breaking News And Update In Telugu

బందోబస్త్ మధ్య బాబును బలవంతంగా బండి ఎక్కించారు.

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, ఫిబ్రవరి 27, 2020 (డిఎన్‌ఎస్‌) :భారీ బందోబస్త్ మధ్య తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబును పోలీసులు బలవంతంగా

హైదరాబాద్‌ విమానం ఎక్కించారు. గురువారం ఉత్తరాంధ్ర పర్యటనకు వచ్చిన బాబు ను ఎయిర్‌పోర్టు బయట రోజంతా జరిగిన గలాటా అనంతరం అదుపు లోకి తీసుకుని తిరిగి

విమానాశ్రయం లోని విఐపి లాంజ్‌ నుంచి నేరుగా ఆయనను పోలీసులు రన్‌వేపైకి కారులో తీసుకెళ్లారు. చంద్రబాబు తరలింపును చిత్రీకరిస్తున్న టీడీపీ నేతలను పోలీసులు

అడ్డుకున్నారు. దాంతో చంద్రబాబు ఉన్న లాంజ్‌లోకి పోలీసులు భారీగా వచ్చారు.  à°¤à±€à°µà±à°° ఉద్రిక్తతల మధ్య టీడీపీ అధినేత చంద్రబాబును పోలీసులు అదుపులోకి

తీసుకున్నారు. 151 సెక్షన్ à°•à°¿à°‚à°¦ చంద్రబాబును అదుపులోకి తీసుకుని విమానాశ్రయంలోని వీఐపీ లాంజ్‌లోకి తరలించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు ఆయన్ను

నిర్బంధింలోనే ఉంచాలని పోలీసులు యోచిస్తున్నారు. ఆయనతో పాటు ఉన్న టీడీపీ నేతలను, కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam