DNS Media | Latest News, Breaking News And Update In Telugu

దివ్యంగునిపై మానవత్వం చూపిన సీఎం కేసీఆర్ 

కాన్వాయ్ ఆపి పెన్షన్, ఇల్లు మంజూరు చేసిన వైనం  

సీఎం ఆదేశాల మేరకు à°°à°‚à°—à°‚ లోకి  à°•à°²à±†à°•à±à°Ÿà°°à± శ్వేతా మహంతి 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్

అమరావతి)

అమరావతి, ఫిబ్రవరి 27, 2020 (డిఎన్‌ఎస్‌) : వికలాంగుడైన à°“ వృద్ధుడి మొరను ముఖ్యమంత్రి కేసీఆర్ అత్యంత మానవత్వంతో ఆలకించి, సమస్యను పరిష్కరించారు. గురువారం

మద్యాహ్నం ముఖ్యమంత్రి కేసీఆర్ ఓ ప్రైవేటు కార్యక్రమంలో పాల్గొనేందుకు టోలిచౌకి వెళ్లి వస్తుండగా, మార్గమధ్యలో వికలాంగుడైన వృద్ధుడి చేతిలో దరఖాస్తుతో

కనిపించారు. దీంతో కేసీఆర్ కారు దిగి ఆగారు. ఆయన దగ్గరికి వెళ్లి సమస్య à°…à°¡à°¿à°—à°¿ తెలుసుకున్నారు. తనకు తానుగా మహ్మద్ సలీమ్ à°—à°¾ పరిచయడం చేసుకున్న అతడు,  à°—తంలో డ్రైవర్

గా పనిచేసేవాడినని , తొమ్మిదేళ్ళుగా అనారోగ్యంతో బాధపడుతున్నానని చెప్పారు. నాలుగేళ్ల క్రితం బిల్డింగ్ పై నుంచి పడడంతో కాలు విరిగిందని, తన కొడుకు ఆరోగ్యం

కూడా బాగా లేదని, ఉండడడానికి ఇల్లు కూడా లేదని, తగిన సహాయం చేయాలని కోరాడు. దీనికి ముఖ్యమంత్రి వెంటనే స్పందించారు. సలీమ్ సమస్యలను పరిష్కరించాలని, వికలాంగుల

పెన్షన్ మంజూరు చేయాలని, డబుల్ బెడ్ రూమ్ ఇంటిని మంజూరు చేశారు. తక్షణం అమలులోకి తీసుకు రావాలని హైద్రాబాద్ కలెక్టర్ శ్వేతా మహంతికి ఆదేశాలు జారీ చేసారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam