DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఇంటి వద్దకే పోస్టల్ పార్సెల్ సేవలు విశాఖ నుంచే ప్రారంభం  

విదేశాలకు పార్సెల్ సేవలు అందుబాటులో: అరుంధతి ఘోష్ 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, ఫిబ్రవరి 28, 2020 (డిఎన్‌ఎస్‌) : ఇంటి వద్దకే

పార్సెల్ సేవలను భారతీయ తపాలా సంస్థ ప్రారంభించింది. శుక్రవారం విశాఖనగరం లోని ఆంధ్ర విశ్వ కళాపరిషత్ లో గల పోస్టల్ కార్యాలయంలో ఈ సేవలను భారతీయ తపాలా సంస్థ

కేంద్ర విభాగం ( న్యూ ఢిల్లీ) బోర్డు సభ్యులు అరుంధతి ఘోష్  à°ªà±à°°à°¾à°°à°‚భించారు. à°ˆ సందర్బంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఖాతాదారునికి భారతీయ తపాలా సంస్థ మరింత చేరువ

అయ్యేందుకు సేవలను విస్తృత పరుస్తున్నట్టు తెలిపారు. ఇటీవలే దేశ విదేశాలకు పార్సెల్ సేవలను ప్రారంభించిన విషయం గుర్తు చేసారు. ప్రస్తుతం విశాఖ లోని  11 పోస్టల్

కార్యాలయాల్లో à°ˆ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. 
సాధారణ సేవలకు అదనంగా పార్సెల్ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రస్తుతం పోస్టల్ విభాగం ద్వారా ఆంధ్ర విశ్వ

కళాపరిషత్ దూర విద్య కేంద్రం కు సంబంధించిన పార్సెల్ ను నిత్యం వివిధ గమ్య స్థానాలకు చేస్తున్నట్టు తెలిపారు. ఈ పార్సెల్ వైభంగా ద్వారా మరింత వేగవంతమైన సేవలు

అందుబాటులోకి రానున్నట్టు తెలిపారు.  à°ˆ ప్రారంభోత్సవ కార్యక్రమం లో పోస్ట్ మాస్టర్ జనరల్ డాక్టర్ à°Žà°‚. వెంకటేశ్వరులు, విశాఖపట్నం ప్రధాన పోస్టల్ కార్యాలయం

సీనియర్ సూపరెంటెండెంట్ ఎన్. సోమశేఖర్, నాగేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.  

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam