DNS Media | Latest News, Breaking News And Update In Telugu

హిందూ కోలనీల్లో పెట్రేగి పోతున్న క్రైస్తవ ప్రచారం:  విహెచ్ పి

అడ్డుకుంటే భౌతిక దాడులు చేస్తారా ?

విశాఖలాక్షినగర్ ఘటన పై విశ్వ హిందూ పరిషత్ ఆగ్రహం.  

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం,

ఫిబ్రవరి 28, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక క్రైస్తవ మతప్రచారం, మతమార్పిళ్లు బలవంతంగా జరుగుతున్నాయని

విశ్వహిందూ పరిషత్ విశాఖ సహా ప్రాంత సహా కార్యదర్శి గాంగేయుల సుబ్రహ్మణ్యం మండిపడ్డారు. శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో అయన మండిపడ్డారు. రాష్ట్రంలో

హిందువులను భయభ్రాంతులకు గురిచేస్తున్న పట్టించుకునే నాధుడే లేదన్నారు. వరుసగా ప్రతి జిల్లాలోనూ ఏదో ఒక చోట హిందూ ఆలయాలను, ఆరాధన ప్రాంతాల్లోని విగ్రహాలను

కూలుస్తున్నా చర్యలు తీసుకునే అధికారి లేదన్నారు.   
తూర్పు గోదావరి జిల్లా పిఠాపురం లో మొదలైన విగ్రహాల విధ్వంసం  à°¨à±à°‚à°šà°¿ పశ్చిమ గోదావరి జిల్లా ఉండ్రాజవరం లో

గ్రామా దేవత ఆలయ ముఖద్వారం కూల్చివేత వరకూ వరుసగా హిందూ ఆలయాల పై విధ్వంసం జరుగుతున్నా ప్రభుత్వానికి పట్టింపులేకుండా పోయిందన్నారు. 

పైగా 25 న విశాలాక్షి

నగర్ లో హిందూ కొలని లోకి క్రైస్తవ ప్రచారానికి వచ్చిన వాళ్ళు మైకుల్లో హిందూ దేవీదేవతలు బహిరంగంగా దూషిస్తూ ప్రజల సాధారణ జీవనానికి ఆటంకం కల్గించడంతో

వీళ్ళని అడ్డుకున్న స్థానికులతో మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అని అనగలిగారంటే వీళ్ళ వెనుక ఎంతటి వారున్నారో తెలుస్తోందన్నారు. హిందూ దేవతల దూషిస్తూ

బైబుల్లో కొందరు క్రైస్తవ మత ప్రచారం చేస్తూ విధ్వంసం సృష్టించిన సమయంలో అడ్డుకున్న స్థానికులు భౌతిక దాడులు చేయడం జరిగింది. వెంటనే ఫిర్యాదు చెయ్యడం

 à°ªà±‹à°²à±€à°¸à±à°²à± రాగానే అక్కడి నుంచి వెళ్ళిపోయి, à°…à°°à°—à°‚à°Ÿ తర్వాత సమీపంలోని జోడుగుళ్ల  à°ªà°¾à°²à±†à°‚ లో మత్సకారుల గ్రామం లో మళ్ళీ à°ˆ భజన బృందం హంగామా మొదలుపెట్టాయన్నారు.  
/> పైగా వీళ్ళని అడ్డుకున్నది స్థానికులైతే,  à°•à°®à±à°¯à±‚నిస్ట్ నేతలకే తమను అడ్డుకున్నది ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అంటూ, భూటకపు ఆరోపణలు చేయించారన్నారు. à°ˆ ప్రభుత్వం

చేతనైతే సవాల్ కూడా విసిరన్నారు. 

à°ˆ క్రమం లో విశ్వహిందూ పరిషత్ à°ˆ నెల 26à°¨ జరిగిన విశాఖ జిల్లా సమావేశం నిర్వహించిందన్నారు. à°ˆ క్రైస్తవ భయానక ప్రచార  à°µà°¿à°·à°¯à°¾à°¨à±à°¨à°¿

చర్చించి, మతమార్పిడి ప్రయత్నాలు చేసే వారి చర్యలను తీవ్రంగా ఖండించిందన్నారు. పోలీసులు ప్రభుత్వం వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని డిమాండ్

చేసిందన్నారు. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసే  à°¦à°¿à°¶à°—à°¾ చర్యలు చేపట్టిందన్నారు. 

ఈ సమావేశంలో విశ్వహిందూ పరిషత్ ఉపాధ్యక్షులు వెంకటేశ్వరరావు

జిల్లా అధ్యక్షులు కార్యదర్శి అప్పలరాజు, విశాఖ ప్రాంత ప్రముఖు డాక్టర్ కెవివి సత్యనారాయణ,  à°ªà±à°°à°¸à°¾à°¦à°°à°¾à°µà± వివిధ ప్రఖండాలా అధ్యక్షులు కార్యదర్శులు

పాల్గొన్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam