DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అమలులోకి వచ్చిన వంశపారంపర్య అర్చకత్వ జీవో

బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షం  

రాష్ట్ర దేవాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. 

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్

అమరావతి)

అమరావతి, ఫిబ్రవరి 28, 2020 (డిఎన్‌ఎస్‌): బ్రాహ్మణులు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని, రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖామంత్రి వెల్లంపల్లి

శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్రం లో కార్యరూపం దాల్చిన వంశపారంపర్య అర్చకత్వ జీవో అమలులోకి వచ్చిందన్నారు. శుక్రవారం  à°¤à±Šà°²à°¿ నియామక పత్రాన్ని అందజేసిన అయన

అందచేశారు. వంశపారంపర్య అర్చకత్వంపై జారీ చేసిన జీవో 439 శుక్రవారం నుంచి  à°•à°¾à°°à±à°¯à°°à±‚పం దాల్చింది. à°ˆ ఉత్తర్హులను అనుసరించి పశ్చిమ గోదావరి జిల్లా అత్తిలి మండలం

వల్లిపాడు గ్రామానికి చెందిన మధనగోపాలస్వామి ఆలయ అర్చకుడిగా తిరిగి నియమిస్తూ నియామక పత్రాన్ని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ బ్రాహ్మణ

వీధి మంత్రి కార్యాలయంలో అందజేశారు. అర్చకుల వంశపారంపర్యంపై నాడు వైయస్‌ రాజశేఖర్‌ రెడ్డి తెచ్చిన జీవోను సీఎం వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సవరించి అమల్లోకి

తెచ్చారని మంత్రి పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే సీఎం వైయస్‌ జగన్‌ బ్రాహ్మణులపై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారన్నారు. వంశపారంపర్య అర్చకత్వాన్ని

కొనసాగించేందుకు జీవోను సవరించారని తెలిపారు. రాష్ట్రంలో ఆలయాల పునురుద్ధరణ, అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టమని సీఎం వైయస్‌ జగన్‌ ఆదేశించారన్నారు.

 à°…ందులో భాగంగా అన్ని ఆలయాలకు ధూపదీప నైవేద్యాలకు నిధులు కేటాయించారని పేర్కొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam