DNS Media | Latest News, Breaking News And Update In Telugu

నేటి నుంచి ఏపీ ఎంసెట్- 2020 దరఖాస్తుల స్వీకరణ 

ఏప్రిల్ 20 నుంచి 23 వరకు - ఇంజనీరింగ్ ఆన్ లైన్ లోనే   

ఏప్రిల్ 23, 24 తేదీల్లో అగ్రికల్చర్‌ మెడికల్‌ పరీక్ష 

రెండు విభాగాలకు హాజరయ్యేవారికి  à°à°ªà±à°°à°¿à°²à±‌ 22, 23

తేదీల్లో 

*పరీక్షల ఫలితాలు మే 5 న విడుదల కానున్నాయి.*

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి): . . .

అమరావతి, ఫిబ్రవరి 29, 2020 (డిఎన్‌ఎస్‌) : ఆంధ్ర ప్రదేశ్

లోని పలు ప్రభుత్వ, ప్రయివేట్ ఇంజనీరింగ్ కళాశాలల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీ ఎంసెట్‌-2020 ప్రకటన ను జేఎన్టీయూ కాకినాడ విడుదల చేసింది. à°ˆ పరీక్షల్లో

ఇంజనీరింగ్ విభాగంలో ఏప్రిల్ 20 నుంచి 23 వరకు జరుగనున్నాయి. మెడికల్, అగ్రికల్చర్ విభాగం లో ఏప్రిల్ 23, 24 తేదీల్లో పరీక్షలు జరుగనున్నాయి. ఈ రెండు విభాగాల్లో

పరీక్షలకు హాజరయ్యేవారికి  à°à°ªà±à°°à°¿à°²à±‌ 22, 23 తేదీల్లో జరుగనున్నాయి. *పరీక్షల ఫలితాలు మే 5 à°¨ విడుదల కానున్నాయి.*

ఈ ప్రకటన ప్రకారం ఈ నెల 29 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తుల

స్వీకరణ ప్రారంభమవుతుంది. షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఫిబ్రవరి 29 నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తుల స్వీకరణ అందుబాటులోకి వస్తుంది.అభ్యర్థులు ఒక విభాగానికి

దరఖాస్తు చేసుకుంటే  à°°à±‚.500,  à°°à±à°¸à±à°®à± చెల్లించాల్సియుంటుంది. à°’à°•à°Ÿà°¿à°•à°¿ మించి రెండు విభాగాలకు దరఖాస్తు చేసుకోదలిస్తే  à°°à±‚.1000 రుసుము చెల్లించాల్సి ఉంటుంది.  à°Žà°Ÿà±à°µà°‚à°Ÿà°¿

ఆలస్య రుసుం లేకుండా మార్చి 29 వరకు ఫీజు చెల్లించవచ్చు.
అపరాధ రుసుము రూ.500 తో ఏప్రిల్‌ 5 వరకు ఫీజు చెల్లించవచ్చు, అపరాధ రుసుము రూ.1000 తో ఏప్రిల్‌ 10 వరకు, అపరాధ రుసుము రూ.5000

ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 15 వరకు ఫీజు చెల్లించవచ్చును. ఇక అపరాధ రుసుము గరిష్టంగా రూ.10,000 ఆలస్య రుసుంతో ఏప్రిల్‌ 19 వరకు ఫీజు చెల్లించవచ్చు. ఏప్రిల్‌ 16 నుంచి హాల్‌

టికెట్లు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam