DNS Media | Latest News, Breaking News And Update In Telugu

టిటిడి పాలకమండలి సమావేశం లో కీలక నిర్ణయాలకు ఆమోదం 

అలిపిరి టోల్ గెట్ ధర భారీగా పెంపు

(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)

అమరావతి, ఫిబ్రవరి 29, 2020 (డిఎన్‌ఎస్‌) : రానున్న ఆర్ధిక సంవత్సరం 2020-21

సంవత్సరానికి గాను 3,309 కోట్ల రూపాయల బడ్జెట్ కు తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ పాలకమండలి. కమిటీ  à°†à°®à±‹à°¦à°‚ తెలిపింది.  à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ చైర్మన్ ఎస్ వి సుబ్బారెడ్డి

అధ్యక్షతన à°ˆ సమావేశం జరిగింది. శార్వరినామ సంవత్సర à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ నూతన పంచాంగాన్ని à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి ఆవిష్కరించారు.  à°¸à°®à°¾à°µà±‡à°¶à°‚ లో తీసుకున్న నిర్ణయాలు

ఇవే. 

ఏడాది కంటే 66 కోట్ల మేర  à°ªà±†à°°à°¿à°—à°¿à°¨ à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ బడ్జేట్.
భూందిపోటులో అగ్నిప్రమాదాల నివారణకు  3.30 కోట్లు కేటాయింపు....

తిరుపతిలోని జూపార్క్ దగ్గర 14

కోట్లతో ప్రతిభావంతుల శిక్షణా సంస్థ వసతి గృహం నిర్మాణానికి ఆమోదం.....

34 కోట్లు ఎస్.వి బధిరపాఠశాల హాస్టల్ నిర్మాణానికి నిర్ణయం..

బర్డ్ ఆసుపత్రిలో

అభివృద్ది పనులకు 8.5 కోట్లు కేటాయింపు....

చెన్నైలో పద్మావతి ఆలయం నిర్మాణానికి 3.9 కోట్లు కేటాయింపు....

హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని టిటిడి టెంపుల్ దగ్గర

పుష్కరిణి, కళ్యాణమంటపం, వాహనమంటపం నిర్మాణానికి ఆమోదం...

సోషల్ మీడియాలో టిటిడి పై జరుగుతున్న దుష్ప్రచారాన్ని అరికట్టేటందుకు ఇన్ఫోసిస్ సహకారంతో సైబర్

క్రైమ్ విబాగం ఏర్పాటుకు నిర్ణయం....

అలిపిరి దగ్గర వాహనాల ఎంట్రీ టోల్ ఫీ పెంపుదలకు నిర్ణయం, టూవిలర్ కు టోల్ ఫీ మినహాయింపు...కార్లు,జీపులు లకు 50రూపాయలు, బస్సు,

లారీలు 100 రూపాయలు, హెవీ వాహనాలకు 200 రూపాయల చొప్పున వసూలు చేయాలని నిర్ణయించిన టిటిడి.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam