DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పాత్రికీయుల పై పైశాచికత్వం తగదు: ఏపీడబ్ల్యూజేఎఫ్

NAJ జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు  . .

జర్నలిస్టులకు రక్షణ కల్పించాలి:  స్పందనలో వినతి  

(DNS రిపోర్ట్ : BVS గణేష్, స్టాఫ్ రిపోర్టర్, విశాఖపట్నం

)

విశాఖపట్నం, మార్చి 02, 2020 (డిఎన్‌ఎస్‌) : విధి నిర్వహణలో నిత్యం ఒత్తిళ్లను ఎదుర్కొనే పాత్రికీయుల పై పైశాచికత్వం తగదని పాత్రికీ యుల సంఘం జాతీయ కార్యదర్శి గంట్ల

శ్రీనుబాబు డిమాండ్ చేసారు.  à°¨à±‡à°·à°¨à°²à± ఎలియెన్స్ ఆఫ్ జర్నలిస్ట్స్ ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం విశాఖపట్నం జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆంధ్రప్రదేశ్

వర్కింగ్ జర్నలిస్టుల ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ మహా విశాఖ నగర యూనిట్లు సంయుక్తంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం నిరసనలు

నిర్వహించాయి. ఈ నిరసనల్లో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ న్యూఢిల్లీతో పాటు దేశవ్యాప్తంగా జర్నలిస్టులపై జరుగుతున్న దాడులను ఖండిస్తున్నట్టు తెలిపారు.

పాత్రికీయులకు  à°°à°•à±à°·à°£ కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. à°ˆ సందర్బంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం ఎదురు రోడ్డుపై బైఠాయించి నినాదాలు

చేసారు. అనంతరం పాత్రికీయుల బృందం స్పందన కార్యక్రమంలో విశాఖపట్నం జిల్లా కలక్టర్ వినయ్ చంద్  à°¨à± కలిసి వినతి పత్రం అందించారు. à°ˆ నిరసనల్లో ఏపీడబ్ల్యూజేఎఫ్

విశాఖ నగర కమిటీ అధ్యక్షుడు పి నారాయణ, ఏపీబీజేఏ జిల్లా అధ్యక్షుడు ఇరోతి ఈశ్వర రావు, నగర కమిటీ ప్రతినిధులు శివ ప్రసాద్, సాయిరాం ( డి ఎన్ ఎస్ న్యూస్ ), సత్య గణేష్,

పాత్రికీయుల సంఘం మహిళా ప్రతినిధులు కృష్ణవేణి, వరలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam