DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఓసీలను యూనివర్సిటీల గుమ్మం కూడా తొక్కనివ్వకుండా చేసే ప్రయత్నమే

వాళ్ళ పీక బిగించేందుకే పిహెచ్ à°¡à±€ లకు కామన్ పరీక్ష 

విద్యా విధానం లో రిజర్వేషన్లు ప్రతిబంధకాలు కావా ? 

విశాఖపట్నం, జూన్‌ 28 , 2018 (డిఎన్‌ఎస్‌) : à°ˆ దేశం లో

అగ్ర సామాజిక వర్గాలుగా ప్రకటించబడుతున్న అర్భక జీవులకు (ఓసీ విద్యార్థులకు ) ఇక పై భవిషత్తు లేకుండా ప్రభుత్వాలు సర్వ శక్తులూ ఒడ్డుతున్నాయి. దీనికి నిదర్శనమే

విశ్వ విద్యాలయాల్లో పరిశోధనలకు ( పీహెచ్ డీ ల్లో ) ప్రవేశానికి కామన్ ప్రవేశ పరీక్షలు పెట్టి, దానిలో నెగటివ్ మార్కులు పెట్టి, కేంద్ర ప్రభుత్వ విద్యా విద్యానాలను

అర్భక ఓసీల పై రుద్ది, వారిని శల్య పరీక్షలు చేసేందుకు రంగం సిద్ధమైపోయింది. ఈ పరీక్షల ప్రకారం ప్రవేశ రుసుము అధికమే., మార్కుల అర్హతా అధికమే, సీట్లు మాత్రం శూన్యం

à°—à°¾ మార్చేశారు. à°ˆ రోజు  à°†à°‚ధ్ర విశ్వ కళాపరిషత్ ఉపకులపతి ప్రకటించిన ఏపీ ఆర్ సెట్ 2018  à°¨à°¿à°¬à°‚ధనల ప్రకారం ఓసీ విద్యార్థులు రూ. 1400 ఫీజు చెల్లించాల్సి ఉండగా, ఇతరులు కేవలం

వెయ్యి రూపాయలు చెల్లించాలి. అర్హత మార్కులు కూడా ఓసీలకు 55  à°¶à°¾à°¤à°‚, ఉండాలి, ఇతరులకు 50  à°¶à°¾à°¤à°‚ ఉంటె చాలు. అంటే ఓసీ విభాగం 55 శాతం మార్కులు వచ్చిన వాడి మేధస్సు, ఇతర

వర్గాల్లో 50 శాతం మార్కులు వచ్చిన వాడికి సమానం గా ఉంటుందని తేల్చేశారు. పైగా రిజర్వేషన్ల ప్రకారం సీట్లు కూడా కేటాయింపులు జరుగుతాయని ప్రకటించడం గమనార్హం. ఈ

ప్రవేశ పరీక్షలు యు జీ సి విధించిన నెట్ పరీక్ష ప్రకారం జరుగుతాయి. అంటే సిలబస్ కూడా చాలా ఎక్కువ, అర్హత మార్కులు ఎక్కువ, పైగా ప్రతీ తప్పుడు సమాధానం కి 1 /6 మార్కులు

నెగటివ్ కూడా పెట్టేసారు. à°ˆ విధానం లో ఇతరుల సంగతి మాటేంటో తెలియాదు కానీ, ఓసీ విద్యార్థులు ఇకపై విశ్వ విద్యాలయాల గుమ్మం కూడా తొక్కనివ్వకూడదు అని తేల్చేశారు. 
/> పరిశోధనలు చేసేవారు, సాధారణం గా అధ్యాపక వృత్తి లోకే వెళ్తుంటారు. ఈ పరిశోధనల్లో చేరేవారికి కులం బట్టి కాకుండా, వారికి ఉన్న ఆసక్తి, విద్యార్హత ప్రకారం సీట్లు

కేటాయించినట్టయితే విద్యా విధానం లో ఆసక్తి ఉన్న వారు ఎక్కువమంది చేరే అవకాశం ఉంటుంది. తద్వారా వారు చెప్పే విద్య అభ్యసించిన విద్యార్థులు ఉత్తమ పౌరులుగా

తయారవుతారు. అలా కాకుండా రిజర్వేషన్ల ప్రకారం పీహెచ్ à°¡à±€ సీట్లు కేటాయింపులు జరిపితే ఆసక్తి , అర్హత ఉన్నవారి సీట్లు కోల్పోతారు. 
దీనికి అదనంగా అన్ని విశ్వ

విద్యాలయాలూ ఒకే విద్యమైన సిలబస్ ను పాటించడం లేదు. పైగా కొన్ని వర్సిటీల్లో చాలా కోర్సులు లేవు, యూజీసీ నిబంధనలు, నెట్ ప్రకారం పరీక్ష విడిస్తే ఉత్తీర్ణులవ్వడం

మాట అటుంచితే  à°…సలు అన్ని ప్రశ్నలకూ సమాధానం వ్రాయగలిగే వారెందరో ? 

పైగా ఆంధ్ర విశ్వ కళాపరిషత్ లో పేజీలు చేస్తున్న వారిలో 95 శాతం మందికి పైగా పెరిశోధనల పై

ఆసక్తి చూపడం లేదని, పైగా ఉద్యోగ ప్రయత్నాల కోసమే ఏయూ లో పీజీలు పేరిట కోర్సుల్లో చేరుతున్నారన్న మాట వాస్తవమేనని సాక్షాత్తు ఏ యూ వీసీ యే అంగీకరించారు. ఎంతమంది

ఏయూ విద్యార్థులు à°ˆ పరిశోధనలకు హాజరవుతారో చెప్పడం కష్టమేనన్నారు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam