DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మహామహులెందరికో మార్గదర్శి పొత్తూరి : గంట్ల శ్రీనుబాబు  

మకుటం లేని మహారాజు పొత్తూరికి ఏపీ డబ్ల్యు జె ఎఫ్ నివాళి

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, మార్చి 05, 2020 (డిఎన్‌ఎస్‌) : పాత్రికీయ à°°à°‚à°—à°‚

సహా, ఇతర రంగాల్లోని  à°®à°¹à°¾à°®à°¹à±à°²à±†à°‚దరికో మార్గదర్శి à°—à°¾  à°¸à±€à°¨à°¿à°¯à°°à± పాత్రికీయులు పొత్తూరి వెంకటేశ్వర రావు నిలిచారని జాతీయ పాత్రికీయ సంఘం జాతీయ కార్యదర్శి గంట్ల

శ్రీనుబాబు అన్నారు. గురువారం à°ˆ బాహ్య ప్రపంచాన్ని వీడిన ఆంధ్రప్రదేశ్ ప్రెస్ అకాడమీ మాజీ చైర్మన్  à°ªà±Šà°¤à±à°¤à±‚à°°à°¿ వెంకటేశ్వరరావు à°•à°¿ ఆంధ్రప్రదేశ్ వర్కింగ్

జర్నలిస్టుల ఫెడరేషన్, ఆంధ్రప్రదేశ్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుల అసోసియేషన్ మహా విశాఖ నగర యూనిట్లు దిగ్బ్రాంతిని వ్యక్తపరిచాయి. ఈ సందర్బంగా శ్రీనుబాబు

మాట్లాడుతూ  à°µà°¾à°°à°¿ కుటుంబ సభ్యులకు తమ సంతాపాన్ని తెలియజేసారు. పత్రికా రంగానికి పొత్తూరి చేసినసేవలు ఎనలేనివాని ఆయన మృతి ప్రతీ జర్నలిస్టును కలచి వేసిందని

అన్నారు. 

ఆయన సేవలను ఏపీడబ్ల్యూజేఫ్ విశాఖ నగర శాఖ అధ్యక్షులు పీ. నారాయణ్, కార్యదర్శి ఎస్. అనూరాధ. ఏపీబీజేఏ అధ్యక్షులు ఇరోతి ఈశ్వరరావు, కార్యదర్శి విజయ్ లు

. శ్రీపొత్తూరి మరణం పెద్ద లోటని, భాష పై గట్టి పట్టున్న మేధావని కొనియాడారు. ప్రతీ జర్నలిస్ట్ ఆయనను అనుసరించి ఉత్తమ జర్నలిస్టు గా పేరొందలన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam