DNS Media | Latest News, Breaking News And Update In Telugu

పొత్తూరి సేవలు చిరస్మరణీయం: ఆర్ డిడి మణిరామ్ 

పొత్తూరికి విశాఖలో పాత్రికీయ సంఘాల నివాళి 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, మార్చి 05, 2020 (డిఎన్‌ఎస్‌) :  à°¤à±†à°²à±à°—ు పత్రికా రంగానికి

ఎనలేని సేవందించిన ప్రముఖ పాత్రికేయుడు పొత్తూరి వెంకటేశ్వరరావు (86) సేమ చిరస్మరణీయమని పౌర సంబంధాల శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాకులు వి. మణిరామ్‌ కొనియాడారు.

 à°ªà±Šà°¤à±à°¤à±‚à°°à°¿ వెంకటేశ్వరరావు గురువారం ఉదయం హైదరాబాద్‌లో మృతి చెందిన నేపధ్యంలో వైజాగ్‌ జర్నలిస్టు ఫోరం కార్యవర్గం విశాఖపట్నం లోని  à°¡à°¾à°¬à°¾à°—ార్డెన్స్‌

ప్రెస్‌క్లబ్‌లో సంతాప సభ నిర్వహించింది. ఫోరమ్‌ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు అధ్యక్షతన జరిగిన à°ˆ సభలో ఆర్‌.à°¡à°¿.à°¡à°¿. మణిరామ్‌, ఫోరం కార్యదర్శి  à°Žà°¸à±‌. దుర్గారావు,

ఉపాధ్యక్షుడు ఆర్‌.నాగరాజ్‌పట్నాయక్‌, జాయింట్‌ సెక్రటరి దాడి రవికుమార్‌, కార్యవర్గసభ్యు  à°ªà±Šà°¤à±à°¤à±‚à°°à°¿ చిత్రపటానికి పూమాలు వేసి ఘననివాళు అర్పించారు.  
à°ˆ

సందర్భంగా వీరంతా వారి కుటుంబానికి తమ ప్రగాడ సానుభూతిని తెలిపారు.  1934 ఫిబ్రవరి 8à°¨ గుంటూరులో జన్మించిన పొత్తూరి 5 దశాబ్ధాలకు పైగా  à°ªà°¤à±à°°à°¿à°•à°¾ రంగంలో ఎనలేని సేమ

అందించారన్నారు.  à°…నేక తెలుగు పత్రికకు సంపాదకునిగా పనిచేసిన ఘనత పొత్తూరికి దక్కుతుందని మణిరామ్‌ అన్నారు.  à°†à°¯à°¨ సంపాదకీయం ఎన్నో ప్రభుత్వాలకు  à°¦à°¿à°¶à°¨à°¿à°°à±à°§à°¿à°¶

చేసేవిగా వుండేవన్నారు.  à°µà°¿à°œà±†à°Žà°«à±‌ అధ్యక్షులు గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ గతంలో అనేకసార్లు వైజాగ్‌ జర్నలిస్టు ఫోరమ్‌ నిర్వహించిన కార్యక్రమాం లో  

పొత్తూరి పాల్గొని à°ˆ తరం పాత్రికేయులకు అనేక అంశాలపై మార్గదర్శకం చేసారన్నారు.  à°…ంతేకాకుండా అయనతో విజెఎఫ్‌ మీట్‌ ది ప్రెస్‌ కార్యక్రమాలు

 à°¨à°¿à°°à±à°µà°¹à°¿à°‚చందన్నారు.   తెలుగు పత్రికా రంగానికి ఆయన అందించిన సేవలను పాత్రికేయుంతా ఘనంగా కీర్తించారు.  à°ˆ కార్యక్రమంలో విజెఎఫ్‌ కార్యవర్గ సభ్యులు ఈరోతి

ఈశ్వరరావు, గిరిబాబు, శేఖర్‌మంత్రి, గయాజ్‌ తోపాటు ఇతర పాత్రికేయులు సునీల్‌, తదితరులు పాల్గొన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam