DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వ్యక్తిగత శ్రద్ధ క్రమశిక్షణతోనే కరోనా నియంత్రణ అవుతుంది

జివిఎంసి అదనపు కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం )

విశాఖపట్నం, మార్చి 06, 2020 (డిఎన్‌ఎస్‌) : వ్యక్తిగత శ్రద్ధ ఉండి,

క్రమశిక్షణతో దైనందిన జీవితం గడిపితే కరోనా వైరస్‌ వ్యక్తిదరిదాపుల్లోకి  à°ªà±à°°à°µà±‡à°¶à°¿à°‚చదని గావున మహా విశాఖనగర పాలక సంస్థ ( జివిఎంసి ) పరిధిలోగ ప్రజు ఆరోగ్యం

విషయంలో జాగురూకత తో వ్యవహారించాని అదనపు కమిషనర్‌ తమీమ్‌ అన్సారియా ప్రజలకు విజ్ఞప్తి చేశారు.  à°œà°¿à°µà°¿à°Žà°‚సి ప్రధాన కార్యాలయంలో à°—à°² సమావేశ మందిరంలో ప్రజారోగ్య

సిబ్బంది, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ సూపర్‌వైజర్లు, జోనల్‌ కమిషనర్లు, అసిస్టెంటు మెడికల్‌ ఆఫీసర్లుతో కలసి కరోనా వైరస్‌ (కోవిడ్‌`19) ప్రబలకుండా

తీసుకొవలసిన జాగ్రత్త గూర్చి ప్రజలకు అవగాహన కల్పించడానికి సమావేశం ఏర్పాటు చేశారు.  à°œà°¿à°µà°¿à°Žà°‚సి ప్రజారోగ్య అధికారి కె.ఎస్‌.ఎల్‌.జి శాస్త్రి మాట్లాడుతూ, ప్రజలు

 à°Žà°µà°°à±ˆà°¨à°¾ జలుబు జ్వరం దగ్గు వాంతు వంటి ఫ్ల్యూతో తీవ్రంగా బాధపడుతుంటే వెంటనే కె.జి.హెచ్‌లో గాని, చాతి వ్యాధు ఆసుపత్రిలో గాని డాక్టరును సంప్రదించాని, తుమ్ము

వచ్చినప్పుడు చేతిరుమాలు అడ్డు పెట్టుకోవాలని, వేడినీరు, వేడి ఆహార పదార్దాలను తీసుకోవాలని, చేతులు తరచుగా సబ్బుతో కడుక్కోవాలని, ప్రజా సమూహంలో (గ్రూపు)

తిరగకూడదని తెలిపారు.  à°ˆ విధంగా చేయడం వన వైరస్‌ ప్రబలుకుండా ఉంటుందని, వ్యాధి తీవ్రత తగ్గుతుందని తెలిపారు.
  à°¡à°¾.వి.సన్యాసిరావు అదనపు  à°•à°®à°¿à°·à°¨à°°à± మాట్లాడుతూ,

జివిఎంసి తరపున అన్ని జోన్ల యందు ప్రజలకు అవగాహన కల్పించుటకుగాను (ఐఇసి) ఆటో ద్వారా, కరపత్రాల ద్వారా, ప్రసార మాధ్యమాల ద్వారా కోవిడ్‌ 19 వైరస్‌ నియంత్రణపై ప్రజలు

తీసుకోవలసిన జాగ్రత్తలు గూర్చి ప్రచారం చేపడుతున్నామని, అందరు శానిటరీ ఇన్‌స్పెక్టర్లు, శానిటరీ సూపర్‌వైజర్లు ఆయా వార్డుల్లో పారిశుధ్ధ్యం మెరుగ్గా

ఉండేందుకు తగు చర్యలు చేపట్టాలని, ఎవరైనా వ్యాధి అనుమానిత వ్యక్తులు ఉంటే, ఉన్నతాధికారుల దృష్టికి తీసుకురావాలని కోరారు.
    à°œà°¿à°²à±à°²à°¾ వైద్యఆరోగ్యశాఖాధికారి

ఎస్‌ తిరుపతిరావు మాట్లాడుతూ, కోవిడ్‌ 19(కరోనా) వైరస్‌ ప్రబలు తీవ్రతా దృష్ట్యా, విశాఖ విమానాశ్రయాలోను, పోర్టు యందు, ప్రత్యేక బృందాలని ఏర్పాటు చేసి, క్షుణ్ణంగా

ప్రయాణికులను/ యాత్రికులను విదేశీ వ్యక్తులను తనిఖీ చేస్తున్నామన్నారు.  à°µà°¿à°¶à°¾à°–లో ప్రస్తుతం 10 అనుమానిత కేసులుగా గుర్తించి రక్త పరీక్షలకు పంపగా, 10 కేసులకు

నెగిటివ్‌à°—à°¾ ఫలితం వచ్చిందని చెప్పారు.  à°µà°¿à°µà°¿à°§ శాఖ సమన్వయంతో పనిచేసి, ముఖ్యంగా జివిఎంసి పరిధిలో జోనల్‌ కమిషనర్లు సహకారంతో à°ˆ వ్యాధి గూర్చి ప్రజలకు అవగాహన

కల్పించి ఎవరైనా అనుమానిత వ్యక్తులు ఉంటే, ఉన్నతాధికారులకు తెలపాలని కోరారు.  à°ªà±à°°à°¸à±à°¤à±à°¤à°‚ జిల్లాలో à°ˆ వ్యాధిగ్రస్తులు గూర్చి 110 బెడ్స్‌ ప్రత్యేకంగా ఆసుపత్రుల్లో

ఏర్పాటు చేసామన్నారు.  à°œà°¿à°²à±à°²à°¾ వైద్యాఆరోగ్యశాఖ కార్యాయంలో కంట్రోల్‌ రూము ఏర్పాటు చేసామన్నారు.

విశాఖ జిల్లా వైద్యఆరోగ్యశాఖ నోడల్‌ అధికారులు అయిన

à°¡à°¾.మురళీమోహన్‌, à°¡à°¾.పార్దసారధి మాట్లాడుతూ ప్రజలకు అవగాహన కల్పించుటకుగాను, స్వయం సహాయక సంఘ మహిళు, నివాసిత సంఘాలు (ఆర్‌డబ్ల్యుఎు) స్వచ్ఛంద సంస్ధల ప్రతినిధులు

సహాయ సహకారాలు పొందాలని సూచించారు. ముఖ్యంగా 24 సంవత్సరము నుండి 80 సంవత్సరముల మధ్య వయస్సు  à°µà°¾à°°à°¿ మాత్రమే à°ˆ వ్యాధిసోకే అవకాశం ఎక్కువగా ఉంటుందని పేర్కోన్నారు.
    

  జివిఎంసి యుఎన్‌డిపి ప్రాజెక్టు సభ్యు మాట్లాడుతూ వివిధ స్టార్‌ హోటళ్ళులో బసచేసే విదేశీ వ్యక్తులు, యాత్రికులపై కూడా కన్నేసి ఉంచాలని కోరారు. 

à°ˆ

సమావేశంలో జివిఎంసి యుఎన్‌డిపి ప్రాజెక్టు ప్రతినిధులు శ్రీనివాసరావు, ప్రొ ఉదయభాస్కర్‌, ప్రొ రామకృష్ణారావు, ప్రొ.బాప్రసాద్‌, జిల్లా విశ్రాంత వైద్య

ఆరోగ్యశాఖాధికారి రామారావు, జోనల్‌ కమిషనర్లు, అసిస్టెంట్‌ మెడికల్‌ ఆఫీసర్లు, శానిటరీ సూపర్‌వైజర్లు, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గోన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam