DNS Media | Latest News, Breaking News And Update In Telugu

అక్షయ పాత్ర ద్వారా పాఠశాల విద్యార్థులకు పాదరక్షల వితరణ

పాఠశాల విద్యార్థులకు పాదరక్షల వితరణ 
విశాఖపట్నం, జూన్ 28 , 2018 (DNS Online ): టామ్ షూస్ సంస్థ యొక్క సామజిక సేవా విభాగం(సి.యస్.ఆర్) వారి సహకారముతో విశాఖపట్నం లోని ప్రభుత్వ

పాఠశాల విద్యార్థిని విద్యార్థులకు పాదరక్షలు పంపిణీ చేశారు. గురువారం, విశాఖ నగరం లోని నక్కవానిపాలెం లో గల ప్రభుత్వ పాఠశాలలో అక్షయపాత్ర పౌoడేషన్ సంస్థ

నిర్వహించిన కార్యక్రమం లో టామ్ షూస్ సంస్థ ప్రతినిధులు పాల్గొని, ప్రభుత్వ ఫాఠశాలల్లో చదివే నిరుపేద విద్యార్థులకు షూస్ అందించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య

అతిధిగా విచ్చేసిన విజయ్ నిర్మాణ్ అధినేత ఎస్. విజయ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థులకు సహకారం అందించేందుకు ముందుకు వచ్చిన సంస్థ ప్రతినిధుల స్ఫూర్తిగా మరింత

మంది పారిశ్రామిక వేత్తలు విద్యార్థులకు సహకారం అందించాలని పిలుపునిచ్చారు. ఇదే సంస్థ వారు à°—à°¤ సంవత్సరం  à°®à±Šà°¤à±à°¤à°‚ 25000 మంది విద్యార్థులకు షూస్ అందచేయడం జరిగింది .à°ˆ

సంవత్సరం కొత్తగా పాఠశాలలో  à°šà±‡à°°à± 1 à°µ తరగతి మరియు 6 à°µ తరగతి స్టూడెంట్స్ కొరకు  6000 షూస్  à°…ందించడానికి ముందుకు వచ్చి వాటిని అక్షయపాత్ర ఫౌండేషన్ వారికి అందించారు. à°ˆ

షూస్ ను పాఠశాల లో స్టూడెంట్స్ ప్రవేశం  à°°à±‹à°œà± పిల్లలకు అందించవలనని అక్షయ పాత్ర ఫౌండేషన్ వారు పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుల ద్వారా అందచేయడం జరుగుతుందని

నిర్వాహకులు తెలిపారు.నక్కవానిపాలెం  à°œà±€à°µà±€à°Žà°‚సీ  à°ªà±à°°à±ˆà°®à°°à°¿  à°¸à±à°•à±‚ల్ మరియు నక్కవానిపాలెం జీవీఎంసీ ప్రైమరీ స్కూల్ నందు   నందు అక్షయ పాత్ర ఫౌండేషన్ సభ్యులు

జీతమిత్ర దాస  à°šà±‡à°¤à±à°²à± మీదుగా   విద్యార్థులకు వారి చేతుల మీదుగా షూస్ అందచేయడం జరిగింది.  à°ˆ కార్యక్రమం లో  à°®à°¦à±à°¦à°¿à°² పాలెం ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కే.అరుణ

కుమారి,  à°¨à°•à±à°•à°µà°¾à°¨à°¿à°ªà°¾à°²à±†à°‚ ప్రైమరీ స్కూల్ హెడ్ మాస్టర్ కే .బసవ పూర్ణయ్య తదితరులు పాల్గొన్నారు. à°ˆ కార్యక్రమంలో హెడ్ మాస్టర్  à°¶à±à°°à±€ అప్పల నాయుడు గారు మాట్లాడుతూ

 à°…క్షయపాత్ర ఫౌండేషన్ విద్యార్థులకు మంచి భోజనం పెట్టడంతో పాటు  à°­à±‹à°œà°¨à°¾à°¨à°¿à°•à°¿ స్టీల్ ప్లేట్స్ & గ్లాసులు పంపిణీ అదేవిధంగా à°ˆ రోజు షూస్ పంపిణీ  à°Žà°¨à±à°¨à±‹ అనేకరకాలైన

సేవాకార్యక్రమాలు చేస్తున్నారని అభినందించారు. 
 à°…క్షయపాత్ర ఫౌoడేషన్ విశాఖపట్నం వారి ఆధ్వర్యములో 2008 సం లో 5000 మంది విధ్యార్దులకు మద్యాహ్న బోజనాన్ని గాజువాక

లోని 07 జిల్లా పరిషత్ పాఠశాలల్లో ప్రారంబించడం జరిగింది. ప్రస్తుతం 92 పాఠశాలల్లో 23500 మంది విద్యర్దులకు మద్యాహ్న బోజనాన్నిఅందచేయడం జరుగుతున్నదని సంస్థ ప్రతినిధి

జీతమిత్ర దాస వివరించారు.

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam