DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజమండ్రి వ్యాపారులపై బ్లేడ్ బ్యాచ్ హల్చల్. . . 

*(DNS రిపోర్ట్ : పి. రాజా, Spl కరస్పాండెంట్ అమరావతి)*

అమరావతి, మార్చి 07, 2020 (డిఎన్‌ఎస్‌) : తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రి శివారు ప్రాంతం ధవళేశ్వరం లోని మార్కెట్

సెంటర్లో బ్లేడ్ బ్యాచ్ వ్యాపారులపై దాడి చేసి భయభ్రాంతులని చేసింది. శుక్రవారం జరిగిన ఈ ఘటనతో రాజమహేంద్రవరం నగరం వ్యాపారాలు, నగరవాసులు శనివారం కూడా భయం భయంగా

గడిపారు. వివరాల్లోకి వెళితే. . . కొందరు యువకులు à°’à°• సింకార్డు  à°•à±Šà°¨à±à°—ోలు కోసం లోని ధవళేశ్వరం లోని బస్టాండ్ సమీపంలో à°—à°² à°’à°• సెల్ షాప్ లోకి వెళ్లారు. దుకాణదారు తో

వాగ్వాదానికి దిగి అతనితో అతనిపై దాడికి పాల్పడ్డారు. అంతటితో ఆగకుండా చాకులు, బ్లేడ్ లతో వీరంగం సృష్టించి రోడ్డెక్కారు. రోడ్డుపై ఉన్న సైకిల్ వ్యాపారం

చేస్తున్న వారిని బెదిరించి హడావుడి చేశారు. వారిపై దాడి చేసి వ్యాపార బళ్లను ధ్వంసం చేశారు. పళ్ళ బుట్టలను, తూకం కాటాలను ధ్వంసం చేశారు. క్షణిక వ్యాపారులు యువకులు

వారిని అడ్డుకుని పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులను చూసి వారిలో కొందరు పరారయ్యారు. హల్చల్ చేసిన

వారిలో ఒకరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం ప్రవర్తిస్తూ బ్లేడ్లతో దాడి చేస్తూ చోరీలకు పాల్పడుతున్న ఈ బ్లేడ్ బ్యాచ్ ని అదుపులోకి

తీసుకుని చర్యలు చేపట్టారు ప్రజలు కోరుతున్నారు

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam