DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జీవన రక్షా కల్పించామని రక్షా మంత్రికి వేడుకోలు

విశాఖపట్నం, జూన్ 28 . 2018 (DNS Online ) : ఇటీవల విశాఖపట్నం నావెల్ డాక్ యార్డ్ లో జరిగిన నియామకాల్లో తమకు అన్యాయం జరిగిందని, న్యాయం చెయ్యమని విశాఖ నావెల్ డాక్ యార్డ్ మాజీ

అపరాన్జీస్ సభ్యులు కేంద్ర రక్షణ మంత్రి నిర్మల సీతారామన్ ను కలిసి వినతి పత్రాన్ని అందించారు. గురువారం ఢిల్లీ లో వాళ్ళ సమస్యల పరిష్కారానికి వై ఎస్ ఆర్

కాంగ్రెస్ పార్టీ రాజ్య సభ సభ్యులు విజయ సాయి రెడ్డి  à°†à°¦à±à°µà°°à±à°¯à°‚లో కేంద్ర రక్షణ శాఖ మంత్రీ నిర్మలా సీతారామన్ ను కలిసి వినతి పత్రాన్ని అందజేసారు .à°ˆ సందర్భంగా

వారు కేంద్ర మంత్రి à°•à°¿ తమ సమస్యను పూర్తిగా సవివరంగా వినతి పత్రం అందించారు.  à°—à°¤ కొన్ని వారాలుగా విశాఖ వీధుల్లో పోరాటం చేస్తున్న తమకు కనీసం ఎటువంటి సమాధానం

కూడా లభించలేదని వివరించారు. 
దీనిపై మంత్రీ అనుకూలంగా స్పందించి వాళ్ళ సమస్య పరిష్కారానికి హామీ ఇచ్చారు . ఢిల్లీ వెళ్లిన అసోసియేషన్ ప్రతినిధి లకు విశాఖ నగర

వై ఎస్ ఆర్ కాంగ్రెస్  à°…థ్యక్షులు à°¡à°¾:విజయ ప్రసాద్ మళ్ళ మాజీ MLA నాయకత్వం వహించారు. కేంద్ర మంత్రీ హామీపట్ల అసోసియేషన్ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు .వారి

సమస్యల పరిష్కారానికి కృషి చేసిన రాజ్య సభ సభ్యులు విజయ సాయి రెడ్డికి విశాఖ నగర అథ్యక్షులు మళ్ళ విజయ ప్రసాద్ గారికి కృతజ్ఞతలు తెలియజేసారు. ఢిల్లీ వెళ్లిన

వారిలో అసోసియేషన్ అథ్యక్షులు కోటేశ్వరావు,వెంకట్రావు, శ్యాంకుమార్, వై ఎస్ ఆర్ కాంగ్రెస్ టి యు అధ్యక్షులు శ్రీనివాస్, జనరల్ సేక్రటరి విజయ్ ప్రకాష్ తదితరులు

పాల్గొన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam