DNS Media | Latest News, Breaking News And Update In Telugu

రాజ్యసభ కు పోటీ చేసే నలుగురు వైకాపా అభ్యర్థులు వీళ్ళే 

*అయోధ్యరామిరెడ్డి, పరిమళ నత్వాని, మోపిదేవి, సుభాష్ బోస్*  

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 9 ,2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : అధికార

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున రాజ్యసభకు నామినేషన్లు వేసే అభ్యర్థులు మాజీ మంత్రులు  à°®à±‹à°ªà°¿à°¦à±‡à°µà°¿ వెంకట రమణ, పిల్లి సుభాష్ చంద్ర బోస్, అయోధ్య రామిరెడ్డి,

రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ మిత్రుడు  à°ªà°°à°¿à°®à°³à± నత్వాని à°² పేర్లను ఖరారు చేసింది. ఇటీవల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శాసన మండలి ని రద్దు చేస్తూ తీసుకున్న

నిర్ణయానికి కట్టుబడి మంత్రులు ఇద్దరూ రాజీనామా కు సిద్దపడడంతో వారికి రాజ్యసభ సీటు హామీ ఇవ్వడం జరిగింది. రాంకీ సంస్థ అధినేత అయోధ్య రామిరెడ్డికి, నాల్గో

సీటును మరో ప్రముఖ పారిశ్రామికవేత్త పరిమళ్ నత్వానికి కేటాయించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam