DNS Media | Latest News, Breaking News And Update In Telugu

వైఎస్ జగన్ ను టీఎస్ఆర్ కల్సింది రాజ్యసభ కోసమేనా?

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 9 ,2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : మరో నెలలో పదవి విరమణ చేస్తున్న రాజ్యసభ సభ్యుడు à°Ÿà°¿ సుబ్బరామి రెడ్డి

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ని సోమవారం కలవడంతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో కలవరం మొదలైంది. టిఎస్సార్ గా ప్రసిద్ధి కెక్కిన ఈయన

పారిశ్రామిక వేత్తగానే కాక, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి కి బాగా సన్నిహితుడు కావడం గమనార్హం. టిఎస్సార్ వైఎస్ జగన్ ను కలిసింది ఏపీ కోటాలో

రాజ్యసభ సభ్యునిగా తనకు అవకాశం ఇవ్వడానికే అనే వ్యాఖ్యలు పార్టీలో వినపడుతున్నాయి. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన నలుగురు అభ్యర్థుల్లో

టిఎస్సార్ పేరు లేకపోవడం గమనార్హం.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam