DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కాంగ్రెస్ కి కోలుకోలేని దెబ్బ. . పార్టీ కి సింధియా రాజీనామా  

ప్రధాని తో భేటీ. . త్వరలోనే కేంద్రమంత్రి గా అవకాశం. . .

జ్యోతిరాదిత్య ఇచ్చిన షాక్ కు సోనియా కు మైండ్ బ్లాంక్ ?.

ప్రధాని తో భేటీ లో ఉండగానే. . .ట్విట్టర్

ద్వారా రాజీనామా 

సంక్షోభం లో మధ్య ప్రదేశ్ కాంగ్రెస్ ప్రభుత్వం ? 

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం): . . . . .

విశాఖపట్నం, మార్చి 10 ,2020 (డి ఎన్ ఎస్) :

మధ్యప్రదేశ్ కు గ్వాలియర్ రాజవంశీకులు జ్యోతి రాధిత్య సింధియా ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ క్యాబినెట్ లో కేంద్రమంత్రిగా భాద్యతలు చేపట్టారు అవకాశం ఉంది.

మంగళవారం దేశ రాజధానిలో వీరివురూ భేటీ కావడం కాంగ్రెస్ పార్టీకి గట్టి షాక్ తగిలింది. ఈ భేటీ జరుగుతుండగానే కాంగ్రెస్ కు తన రాజీనామాను ట్విట్టర్ ద్వారా

ప్రకటించారు. 

 à°¦à±‡à°¶ వ్యాప్తంగా అంతంత మాత్రంగా ఉన్న కాంగ్రెస్ పార్టీకి మరో కోలుకోలేని దెబ్బ పడింది. మధ్యప్రదేశ్ కు గ్వాలియర్ రాజవంశీకులు జ్యోతి

రాధిత్య సింధియా కాంగ్రెస్ పార్టీ à°•à°¿ సింధియా రాజీనామా చేస్తున్నట్టు  à°Ÿà±à°µà°¿à°Ÿà±à°Ÿà°°à± ద్వారా ప్రకటించారు. దశాబ్దాల కాలంగా కాంగ్రెస్ పార్టీకి తమ కుటుంబం చేసిన

సేవలకు తగిన గుర్తింపు ఇవ్వడం లేదన్న మనోవేదనతో పార్టీ కి రాజీనామా చేస్తున్నట్టు సింధియా ప్రకటించారు. గత 18 ఏళ్లుగా కాంగ్రెస్ కు తాను చేసిన సేవలకు తగిన

గుర్తింపు ఇవ్వని కారణంగా పార్టీని వీడుతున్నట్టు సమాచారం. 

మధ్యప్రదేశ్ లో ప్రభుత్వానికి బ్రేక్: . . . .

సింధియా రాజీనామా తో మధ్యప్రదేశ్ లో ప్రస్తుతం

కమల్ నాధ్ నాయకత్వం లోని కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా సంక్షోభం లో పడినట్టు తెలుస్తోంది. అయితే పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నప్పడికి అంతర్గతంగా

పదవి à°—à°‚à°¡à°‚ తప్పదని భయంగానే ఉంది. ఇప్పడికే సింధియా వర్గం మధ్యప్రదేశ్ నుంచి కర్ణాటక చేరుకోవడం à°ˆ సంక్షోభానికి బలం చేకూరుస్తోంది. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam