DNS Media | Latest News, Breaking News And Update In Telugu

8 వేలు లంచం తో ఏసీబీ కి చిక్కిన తూ గో జిల్లా భూ సర్వేయర్...

(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .

అమరావతి  , మార్చి 10 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : à°’à°• భూ సర్వే వ్యవహారం లో à°’à°• వ్యక్తి నుంచి  8 వేల రూపాయలు లంచం తీసుకుంటూ à°’à°•

మండల సర్వేయర్ అవినీతి నిరోధక శాఖా అధికారులకు దొరికిపోయాడు. మంగళవారం ( మార్చి 10 ) సాయంత్రం 5:40 గంటలకు à°¤à±‚ర్పు గోదావరి జిల్లా కాజులూరు మండలం లోని కోలంక గ్రామానికి

చెందిన  à°†à°°à±. నాగేశ్వరరావు అనే వ్యక్తి అతనికి సంబంధించిన భూమి సర్వే చేసి సరిహద్దులు నిర్ణయించుటకు తూర్పుగోదావరి జిల్లా కాజులూరు మండల సర్వేయర్ సిహెచ్

వెంకటరమణ లంచంగా 8000/- రూపాయలు అడిగి తీసుకుంటుండగా రాజమండ్రి ఏసీబీ అధికారులు వలపన్ని పట్టుకున్నారు. ఈ లంచం డబ్బులు మరియు సంబంధిత రికార్డులు

స్వాధీనపరుచుకున్నారు. నిందితున్ని రాజమండ్రి ఏసీబీ స్పెషల్ కోర్టులో హాజరు పరచనున్నారు. కేసు దర్యాప్తులో ఉన్నది.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam