DNS Media | Latest News, Breaking News And Update In Telugu

మింది వెంకన్న ఆలయంలో వైభవంగా శ్రీ మహాలక్ష్మి తిరు నక్షత్రం

(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .

విశాఖపట్నం, మార్చి 10 ,2020 (డి ఎన్ ఎస్) : విశాఖనగరం లోని గాజువాక బి హెచ్ పీ వి కూడలి వద్ద గల ప్రసన్న గిరి పై వేంచేసియున్న

శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో మహాలక్ష్మి అమ్మవారి తిరునక్షత్రం వైభవంగా జరిగింది. మంగళవారం జరిగిన ఈ కార్యక్రమంలో ఉదయం 7 గంటల నుండి ముందుగా ఆలయ

ప్రదక్షిణ, తరవాత విష్వక్సేన ఆరాధన,  à°ªà±à°£à±à°¯à°¾à°¹à°µà°¾à°šà°¨à°‚ చేసినట్టు ఆలయ ప్రధాన అర్చకులు కాండూరి జగన్నాధాచార్యులు తెలిపారు. అనంతరం అష్టోత్తరశత కలశ మండపారాధన తో

అమ్మవారికి 108 కలశాలతో క్షీరాభిషేకం అత్యంత శాస్త్రోక్తంగా జరిగింది. అభిషేకం అనంతరం అష్టోత్తర శత తామర పువ్వులతో అమ్మవారికి  à°…ర్చన,  à°…ష్టలక్ష్మి మంత్రములతో

హోమ ప్రక్రియతో ఆలయ ప్రాంగణం నామస్మరణతో మారు మ్రోగిపోయింది. హోమ ప్రక్రియలో మహా పూర్ణాహుతి జరిగిన తర్వాత  à°¸à°‚ప్రోక్షణ  à°¤à°°à°µà°¾à°¤ వేద ఆశీర్వచనం చేసారు.

కార్యక్రమం అనంతరం ప్రసాద వితరణ ఏర్పాటు చేసారు. అర్చకులు గుంటూరు సీతారాం సహకారం తో జరిగిన à°ˆ వేడుకల్లో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam