DNS Media | Latest News, Breaking News And Update In Telugu

సమాజ హితానికి రామనామమే తారక మంత్రం: అహోబిల జీయర్

రామ క్రతు స్థంబ ప్రతిష్టలో అహోబిల జీయర్ స్వామి  

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

రాజమహేంద్రవరం / విశాఖపట్నం, మార్చి 13 , 2020 (డి ఎన్ ఎస్) : సమాజం లో

ఎదురయ్యే ఎన్నో సమస్యల పరిష్కారానికి రామనామమే మహా తారక మంత్రం అని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త  à°¤à±à°°à°¿à°¦à°‚à°¡à°¿ చిన్న జీయర్ స్వామి శిష్యులు  à°¤à±à°°à°¿à°¦à°‚à°¡à°¿ అహోబిల జీయర్

స్వామి తెలియచేసారు. తూర్పు గోదావరి జిల్లా ఊబలంక గ్రామం లోని రామాలయంలో జరిగిన శ్రీరామ నామ జప క్రతు స్తంభ ప్రతిష్ట మహోత్సవం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా

జిల్లా వ్యాప్తంగా ఎందరో భక్తులు లిఖించిన శ్రీరామ నామ పుస్తకాలను నిక్షిప్తం చేసారు. అత్యంత వైభవం గా జరిగిన ఈ మహోత్సవం లో ఆయన భక్తుల నుద్దేశించి మంగళాశాసనం

చేసారు. à°ˆ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మనిషి à°¸à°®à°¸à±à°¯à°²à± ఎదురైనా సందర్బంలో శ్రీరామ నామ స్మరణ చెయ్యడం, శ్రీరామ నామ కోటి వ్రాయడం, చెయ్యడం ద్వారా మానసిక ప్రశాంతత

లభిస్తుందని, తద్వారా à°’à°• మంచి పరిష్కారాన్ని శ్రీరాముడే తెలియచేస్తాడన్నారు. 

సిపి రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యవం లో జరిగిన ఈ కార్యక్రమం లో చిన్న

జీయర్ స్వామి ఆంతరంగిక ఇంజనీర్ ముడుంబై రామానుజమ్ (వికాస తరంగిణి అధ్యక్షులు, రాజమహేంద్రవరం), పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam