DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిడ్ -19 ప్రభావం తో నన్నయ వర్శిటీ విద్యార్థులకు సెలవు

పరీక్షల కోసమే à°°à°‚à°¡à°¿. . విద్యార్థులకు రిజిస్టర్ సూచన 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 14 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :  à°•à±‹à°µà°¿à°¡à±-19

ప్రభావంతో ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయం విద్యార్థులకు సెలవు ప్రకటించినట్లు రిజిస్టర్ డాక్టర్  à°—ంగారావు à°’à°• ప్రకటన ద్వారా తెలియజేశారు. కోవిడ్-19 దృష్ట్యా

ప్రభుత్వ సూచనల ప్రకారం విశ్వవిద్యాలయ వీసీ పేరుతో ప్రోసిడింగ్ ను శనివారం సర్క్యులేట్ చేశారు. దీనిపై రిజిస్ట్రార్ మాట్లాడుతూ కోవిడ్-19 ఆదికవి నన్నయ

విశ్వవిద్యాలయం పరిధిలోని తూర్పు గోదావరి జిల్లా లో  à°°à°¾à°œà°®à°¹à±‡à°‚ద్రవరం, కాకినాడ, పశ్చిమ గోదావరి జిల్లా లో  à°¤à°¾à°¡à±‡à°ªà°²à±à°²à°¿à°—ూడెం క్యాంపస్ లతోపాటు అనుబంధ కళాశాలలకు

చెందిన విద్యార్థులందరికీ సెలవు ప్రకటించడం జరిగిందని అన్నారు. హాస్టల్లో ఉన్న విద్యార్థులందరూ హాస్టళ్లను వదిలి ఇంటికి వెళ్ళమని కోరామన్నారు. విద్యార్థులు

తమ పరీక్షల కోసం తిరిగి వస్తారని చెప్పారు.  à°ˆ ఉత్తర్వులు ఎకెఎన్‌యు ఎంఎస్‌ఎన్ పిజి క్యాంపస్, కాకినాడ మరియు ఎకెఎన్‌యు పిజి క్యాంపస్, తాడేపల్లిగుడెమ్‌కు కూడా

వర్తిస్తుందని చెప్పారు. అలాగే ఉభయగోదావరి జిల్లాలోని నన్నయ విశ్వవిద్యాలయం పరిధిలో ఉన్న అన్ని అనుబంధ కళాశాలల ప్రిన్సిపాల్స్ కూడా దీనిని అనుసరించాలని

తెలియజేశారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam