DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఎన్నికల కమిషన్ నిర్ణయం అభినందనీయం: అయ్యన్న 

*మీరు పోలీసులా లేక వైకాపా కార్యకర్తలా ?* 

*అంతగా ఆసక్తి ఉంటె యూనిఫార్మ్ తీసి పార్టీలో చేరండి* 

*మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు మండిపాటు* 

*(DNS

రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 16 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) :  37సం. నుంచి ఎలక్షన్ లు చూశానని, ఇంత దౌర్భాగ్య ఎన్నికల ఎప్పుడూ చూడలేదని మాజీ మంత్రి

అయ్యన్న పాత్రుడు తెలిపారు. సోమవారం నగరం లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ  à°œà°—న్మోహనరెడ్డి ప్రజాస్వామ్యం

ఖూనీ చేశారన్నారు. రాజ్యాంగం పోటీ చేసే ఓటు వేసే హక్కు ప్రజలకు ఇచ్చిందని, ముఖ్యమంత్రి కి వున్న అధికారాలు ఏంటని, ఎన్నికల కమిషన్ అధికారాలు ఏంటో అతనికి తెలుసా

అని ప్రశ్నించారు.  
ప్రెస్ మీట్ లో ముఖ్యమంత్రి హోదాలో మాట్లాడారా లేక  à°’à°• గూండాలా మాట్లాడారా అన్నారు. నువ్వే ముఖ్యమంత్రి వి. సిఎం కూడా ఎన్నికల కమిషన్ పరిధిలో

వుంటాడన్న విషయం తెలియదా నీకు అని తెలిపారు.  à°œà°—న్మోహనరెడ్డి కోపం బాడీ లాంగ్వేజ్ చూశాను. దౌర్జన్యం చాలా దారుణం à°—à°¾ ఉందన్నారు. 
మంత్రులు ఎమ్మెల్యే లు విజయసాయి

రెడ్డి స్వయంగా రంగంలోకి దిగారు. ఇంత దౌర్జన్యం గతంలో ఎప్పుడూ లేదని,  à°µà°¾à°°à±‡ నామినేషన్ లు తీసేయమని, పోలీసులు కూడా బెదిరించడం ఎక్కడైనా చూశామా

అన్నారు. 

మీరు పోలీసులా లేక వైకాపా కార్యకర్తల? 

పోలీసులా వైసిపీ కార్యకర్తలా. యూనిఫారం తీసి వైసిపీ తరుపున పోటీ చేయండని సూచించారు. ఒక మహిళ ను

నామినేషన్ వేయడానికి అడ్ఠుకుంటే జాకెట్ లో పెట్టుకుంటే జాకెట్ లో చేయి పెట్టి à°¨ వ్యక్తి పై చర్యలు ఎక్కడ తీసుకున్నారని మండిపడ్డారు. 

ఇది ముఖ్యమంత్రి కి

తెలియదా. ఎస్సీ మహిళ పై దౌర్జన్యం చేస్తే సిఎం, డీజీపీ కళ్ళు లేవా. అని మండిపడ్డారు. అందరూ ప్రభుత్వం ని నిలబెట్టాలి. 

కరోనా ప్రభావానికి అదనంగా ఇలాంటి ఘటనల

వీటి ఆధారంగా ఎన్నికల కమిషన్ ప్రక్రియ నిలిపారని నా బావన అన్నారు. కుల రాజకీయాలు ఆపాదించడం దారుణమని,  43రెడ్ల à°•à°¿ పదవి లిచ్చిన కుల పిచ్చి జగన్మోహనరెడ్డి ది

అన్నారు.  à°œà°—న్ దౌర్జన్యం వలన ఎన్ని కలు వాయిదా  à°…య్యాయన్నారు.  à°ªà±à°°à°œà°²à°‚తా మీతో వుంటే దౌర్జన్యం చేయాల్సిన అవసరం ఏముందన్నారు.  
చంద్రబాబు టైం లో రమేష్ కుమార్ కి

పోస్ట్ ఇచ్చారనడం హాస్యాస్పదం అని, పది నెలల గా రమేష్ కుమార్ అక్కడ వున్న విషయం గుర్తు లేదా. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి టైం లో ఇద్దరు రెడ్డి లు కమీషనర్ గా పని

చేశారన్నారు. ఈ పోలీసులు వలన న్యాయ బద్దంగా ఎన్నికలు జరుగుతాయని నేను బావించడం లేదు. ఆంద్రప్రదేశ్ పోలీసులు తో న్యాయం జరగదన్నారు. కేంద్ర బలగాలతో ఎన్నికలు

జరిపించాలని విన్నపం చేసారు.  

టీడీపీ నేతలను చంపడానికి ప్రయత్నం చేసిన వారికి స్టేషన్ బెయిల్ ఇవ్వడం దారుణం అన్నారు.  à°¨à°°à±à°¸à±€à°ªà°Ÿà±à°¨à°‚ లో చిన్న ఊరేగింపు చేస్తే

నాపై నాన్ బెయిల్ బుల్ కేసు పెట్టారని మండిపడ్డారు.   రెవెన్యూ డిపార్ట్మెంట్ విషయం à°•à°¿ వస్తే ఎమ్మార్వో వనజాక్షి ని ఏదో జరిగింది అని ధర్నా లు చేశారు. నర్సీపట్నం

నాతవరం మండలం లో ఎమ్మార్వో శ్రీనివాస్ వెళ్లి పోతే ఇన్ ఛార్జ్ ఎమ్మార్వో పై బూతులు తిడితే ఆయన పెన్ డౌన్ మూడు రోజులు చేస్తే మీ రెవెన్యూ సంఘం ఇప్పుడు ఎక్కడ

వుందని అడిగారు.

కలెక్టర్, జేసీ, ఆర్డీఓ లు ఎందుకు యాక్షన్ తీసుకోలేదోచెప్పాలన్నారు.  à°¨à°¾à°¨à± యస్సీ à°•à°¿ యస్సీ సర్టిఫికెట్ ఇచ్చారు. ఆవిడ బీసీ, à°† మహిళ à°•à°¿ యస్సీ

సర్టిఫికెట్ ఎలా అన్న ఎమ్మార్వో పై బూతులు పురాణం విప్పారన్నారు. వీరికి రక్షణ లేదా. రాష్ట్ర రెవెన్యూ సంఘం బాద్యత లేదా. వాలంటీర్లు పబ్లిక్ గా వైసిపీ జెండా లు

పట్టుకుని తిరుగుతున్నా చర్యలేవి. ఈసీ à°•à°¿ కూడా ఫిర్యాదు చేస్తాం అన్నారు. 
ఎక్సైజ్ వారు మరీ దారుణం. గంజాయి కేసులు కూడా బనాయిస్తారని భయపడుతున్నాం. వాయిదా వేయడం

కాదు. అంతా రద్దు చేసి మరలా నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుతున్నాం. కరోనా విషయం లో జగన్మోహనరెడ్డి జోకర్లా మాట్లాడారన్నారు.

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam