DNS Media | Latest News, Breaking News And Update In Telugu

విశాఖ రైల్వే స్టేషన్లో కరోనా పై ప్రయాణీకులకు అవహగాన

*విశాఖ రైల్వే స్టేషన్లో సిబ్బంది ర్యాలీ* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 17 , 2020 (డి ఎన్ ఎస్) : కరోనా ప్రభావంతో ప్రయాణికులకు

ఎటువంటి  à°‡à°¬à±à°¬à°‚ది తలెత్తకుండా తూర్పు కోస్తా రైల్వే జోన్ విశాఖపట్నం డివిజన్ సిబ్బంది అవగాహన ర్యాలీ నిర్వహించారు. మంగళవారం విశాఖపట్నం రైల్వే స్టేషన్ వద్ద

కేంద్రాల్లో బ్యానర్లు ప్రదర్శించి ప్రయాణికులు పాటించవలసిన శుభ్రత అలవాట్లను వివరించారు జలుబు దగ్గు జ్వరం ఉన్నవారు తక్షణం సమీపంలోని వైద్య సేవా కేంద్రంలో

సంప్రదించాలని తగు జాగ్రత్తలు తీసుకోవాలని తద్వారా ఆరోగ్యాన్ని పొందాలని సూచించారు రైల్వేలో ఎటువంటి చెత్తాచెదారం నిలువ ఉంచరాదు ఆహారం తిన్న తదుపరి

శుభ్రంగా చేతులను డెటాల్ లేదా సబ్బుతో పడుకోవాలి అన్నారు తినే ముందు కూడా చేతులు కడుక్కో వలసిందిగా సూచించారు సాధ్యమైనంత వరకూ పక్కవారికి దూరంగా ఉండాలని

ఎటువంటి పరిస్థితుల్లోనూ కొని తెచ్చుకోవద్దని సూచించారు. à°ˆ ర్యాలీలో రైల్వే ఉన్నతాధికారులు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam