DNS Media | Latest News, Breaking News And Update In Telugu

కోవిద్ 19 రాకుండా జిల్లాలో కట్టుదిట్టమైన చర్యలు

*విదేశీ ప్రయాణీకులను శల్య పరీక్షలు చేస్తాం . .*

*నగరంలో మూడు క్వారంటైన్ కేంద్రాలు సిద్ధం* 

*సీఎస్  à°µà±€à°¡à°¿à°¯à±‹ కాన్ఫరెన్స్ లో విశాఖ కలెక్టర్ వినయ్

చంద్*

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 18 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : విశాఖపట్నం  à°¨à°—రంలో 'కోవిద్ 19' రాకుండా అవసరమైన చర్యలు పటిష్టంగా

చేపడుతున్నామని విశాఖపట్నం జిల్లా కలెక్టరు వి.వినయ్ చంద్ ప్రధాన కార్యదర్శి  à°¨à±€à°²à°‚ సహాని à°•à°¿ తెలియజేశారు. బుధవారం సాయంత్రం ప్రధాన కార్యదర్శి అమరావతి నుండి

రాష్ట్రంలోని జిల్లా కలెక్టర్లతో 'కోవిద్ 19' రాకుండా తీసుకున్న చర్యల గురించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. విశాఖపట్నం నుండి వీడియో కాన్ఫరెన్స్

లో పాల్గొన్న కలెక్టర్ వినయ్ చంద్ మాట్లాడుతూ బుధవారం సాయంత్రం గం. 6:45 ని. లకు విదేశాలనుండి భారతీయులను తీసుకు వస్తున్న విమానంలో 185 మంది ప్రయాణీకులు విశాఖపట్నం

వస్తున్నారన్నారు. వారిని విమానాశ్రయంలోనే పరీక్ష చేసి మూడు కేటగిరీలుగా చేసి తగిన చర్యలు చేపడుతున్నా మన్నారు. అనుమానం ఉన్న 'à°Ž'  à°•à±‡à°Ÿà°—à°¿à°°à°¿ వారిని చాతీ

ఆసుపత్రికి, 'బి' కేటగిరీకి చెందిన వాళ్లను విమ్స్ ఆసుపత్రిలో క్వారింటైన్ సెంటర్ à°•à°¿ తీసుకువెళ్లి 14 రోజులు పరిశీలనలో ఉంచుతారన్నారు. 'సీ' కేటగిరి వారిని  à°¸à±Šà°‚à°¤

ఊర్లకు తరలించి ఇంటిలోనే క్వారెంటైంన్ గా ఉండే విధంగా చర్యలు చేపడతారని తెలిపారు.185 మంది నాలుగు దేశాల నుండి విశాఖకు రప్పిస్తున్నారని, వారిలో ఇతర రాష్ట్రాలకు

చెందిన వారే ఎక్కువమంది వుంటారని భావిస్తున్నామని,  à°®à±à°‚దస్తు చర్యలు చేపట్టిన తరువాత వారందరినీ సొంత ఇళ్ళకు చేర్చేలా పగడ్బందీగా ఏర్పాట్లు చేసినట్లు ముఖ్య

కార్యదర్శికి తెలిపారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam