DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తిరుమల కొండను  మూసేస్తే ముఖ్యమంత్రి దోషి కాదా? 

*ఎన్నిక వాయిదా వేస్తే ఈసీ దోషిని చేసి నానా తిట్లు తిట్టారు?* 

*టిటిడి మొత్తం మూసేస్తే. . . ప్రభుత్వాన్ని తిట్టాలా వద్దా?*

*ఆయనది ప్రజా భాద్యత - వీళ్లది పదవీ

కాంక్ష. . .*

*బీజేపీ రాష్ట్ర ఈసీ డాక్టర్ కెవివి సత్యనారాయణ మండిపాటు* 

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 19 , 2020 (డిఎన్ఎస్) :

ఎన్నికలు వాయిదా వేస్తె ఎన్నికల కమిషనర్ ని తిట్టారు కదా, తిరుమల కొండను మూసేస్తే రాష్ట్ర ముఖ్యమంత్రి ని తిట్టాలా వద్దా అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ

సభ్యుడు, న్యాయవాది డాక్టర్ కెవివి సత్యనారాయణ మండిపడ్డారు. కరోనా ప్రభావాన్ని ముందుగానే గమనించి రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరుతూ స్థానిక ఎన్నికలను ఆరు వారాల

పాటు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్ రమేష్ కుమార్ కు అంతా ధన్యవాదాలు చెప్పవలసింది పోయి నానా బూతులు తిట్టారని మండిపడ్డారు. 
గురువారం మధ్యాహ్నం హఠాత్తుగా

తిరుమల కొండకు వెళ్లే దారులు అన్నీ మూసేస్తే దానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, à°Ÿà°¿à°Ÿà°¿à°¡à°¿ చైర్మన్  à°Žà°¸à± వి సుబ్బారెడ్డి ని తిట్టాలా వద్దా అని

ప్రశ్నించారు. అయితే తమకు సభ్యత ఉందని, ఎదుటివారు చేసిన తప్పులు తాము చెయ్యమని చురకలు అంటించారు. 

ఈసీ ని నానా పద తిట్లు ఎందుకు తిట్టారు?  

కరోనా

ప్రభావాన్ని ముందుగా అంచనా వేసిన ఎన్నికల కమిషనర్ స్థానిక ఎన్నికలను ఆరు వారాలు వాయిదా వేస్తే ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ముఖ్యమంత్రి వైఎస్ జగన్

మోహన్ రెడ్డి నుంచి అధికార పార్టీ కార్యకర్తలదాకా అంతా నోటికి వచ్చిన తిట్టులు తిట్టారని మండిపడ్డారు. అయితే ఆయన తీసుకున్న నిర్ణయం వాళ్ళ చాలా ప్రమాదం

తప్పిందన్నారు.  à°†à°¯à°¨à°•à± ప్రజల పట్ల, విధి నిర్వహణ పట్ల చాలా భాద్యత ఉంది కనుకనే అధికార పార్టీ కార్యకర్తలు ఎన్ని తిట్టినా పట్టించుకోలేదన్నారు. 

ఆయనది ప్రజా

భాద్యత - వీళ్లది పదవి కాంక్ష. . .

ఎన్నికల కమిషనర్ ది ప్రజా భాద్యత కనుకనే ప్రమాదాన్ని ముందుగానే గమనించి ఎన్నికలు వాయిదా వేశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్

మోహన్ రెడ్డి సహా అధికార పార్టీలోని వారిది అధికార దాహం, పదవి కాంక్ష కనుకనే ఎన్నికలకి,  à°•à°°à±‹à°¨à°¾à°•à°¿ ఏంటి సంబంధం అంటూ మీడియాకెక్కి నానా యాగీ చేసారని

మండిపడ్డారు. 

ఆయనకో నీతి  -  à°®à±€à°•à±‹ నీతా? 

ఇదే కరోనా ప్రభావం వ్యతిరేకంగా ఎన్నికలు వాయిదా వేస్తె. . ఆయన్ని మీరంతా తిట్టారు, మరి  à°¤à°¿à°°à±à°®à°² కొండపైకి భక్తులు

వెళ్లకుండా మీరు తిరుమల గిరులు పూర్తిగా మూసేస్తే మిమ్మల్ని తిట్టాలా వద్దా అని ప్రశ్నించారు. ఆయనకో నీతి - మీకో నీతా అని ప్రశ్నించారు. 

 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam