DNS Media | Latest News, Breaking News And Update In Telugu

ఏపీ ఆర్ సెట్ విధానాలపై విద్యార్థులు మండిపాటు

విశాఖపట్నం, జూన్  30. 2018 (DNS Online):  à°†à°‚ధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 14  à°µà°¿à°¶à±à°µ విద్యాలయాల్లో పరిశోధనలు (2400 సీట్లు), à°Žà°‚ ఫీల్ ( 500 సీట్లు) కై కామన్ ప్రవేశ పరీక్ష పెట్టడం, దానికి

ప్రతిబంధకాలు నిబంధనలు à°—à°¾ పెట్టడం పై  à°µà°¿à°¦à±à°¯à°¾à°°à±à°¥à°¿ సంఘాలు మండిపడుతున్నాయి.పరీక్షల నిర్వహణ, అంతా యూజీసీ విధానాన్నే పాటిస్తున్నామని చెప్పే ఎయు అధికారులు,

దరఖాస్తు ఫీజులను మాత్రం భారీగానే బాదుతున్నారన్నారు.. యూజీసీ కి దరఖాస్తు రుసుము కేవలం వెయ్యి రూపాయలే ఉండగా ఏపీ ఆర్ సెట్ కు రూ. 1400 పెట్టడాన్ని తప్పు పట్టారు.

అంటే ఇక పై ఆంధ్ర లోని విశ్వ విద్యాలయాల్లో ఓసీ విద్యార్థులను అడుగుపెట్టనివ్వకుండా గేట్లు మూసేస్తున్నారని మండిపడుతున్నారు. రాష్ట్రం లోని ఏ విద్యాలయం కూడా

ఒకే సిలబస్ ను పాటించడం లేదని, అలాంటిది అందరికీ ఒకే కామన్ పరీక్ష ఎలా పెడతారన్నారు. పైగా యూజీసీ నిర్వహించే నెట్ పరీక్షలో గానీ, ఏపీ సెట్  à°ªà°°à±€à°•à±à°· లో సైతం ఎటువంటి

నెగటివ్ మార్కులు లేవని, అలాంటిది ఏపీ ఆర్ సెట్ లో నెగటివ్ మార్కులు ఏంటని ప్రశ్నిస్తున్నారు. అదేవిధంగా జాతీయ స్థాయి పరీక్షల్లో ఇంటర్వ్యూలు లేవని, ఇక్కడ

పెట్టడం ఏంటన్నారు. ప్రధానంగా రీసెర్చ్ పరీక్షలకు ప్రవేశ పరీక్ష రుసుము వెయ్యి రూపాయలు మించి ఉండరాదని, ( ఇతరులకు రూ. 500 మించరాదని) , నెగటివ్ మార్కులు తొలగించాలని,

పరిశోధక విద్యార్థులకు నెలకు రూ. 15 వేలు ఉపకార వేతనం ఇవ్వాలని, తగిన వసతులు కల్పించాలనే డిమాండ్లతో ఉద్యమిస్తున్నట్టు విద్యార్థి సంఘాలు ప్రకటించాయి. 
వీళ్ళ

డిమాండ్లు ఇలా ఉంటె, శనివారం ఆంధ్ర విశ్వ కళాపరిషత్ ఏపీ ఆర్ సెట్ 2018 నోటిఫికేషన్ విడుదల చేయనుంది. 

 

pix : courtesy whom so ever it may owns

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam