DNS Media | Latest News, Breaking News And Update In Telugu

తప్పనిసరి అయితేనే బస్సు, రైలు ప్రయాణాలు చేయాలి

*రాజమండ్రి  à°®à±à°¨à±à°¸à°¿à°ªà°²à± కమిషనర్ అభిషిక్త్ కిషోర్.* 

*(DNS రిపోర్ట్ : రాజా పి, స్పెషల్ కరస్పాండెంట్, అమరావతి :). . .*

అమరావతి  , మార్చి 20 , 2020 (à°¡à°¿ ఎన్ ఎస్) : దేశ వ్యాప్తంగా

కరోనా వైరస్ వ్యాప్తి చెందుతుండడంతో తప్పని సరి పరిస్థితుల్లోనే ప్రయాణాలు చెయ్యాలని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ అభి

షి క్త్ కిషోర్ ప్రజలకు సూచించారు. శుక్రవారం రాజమహేంద్రవరం ఆర్టీసీ కాంప్లెక్స్ పరిసరాలను ,డిపో పరిసరాలను శానిటేషన్ పనులు తనిఖీ చేసి పరిశీలిం చి తగు సూచనలు

ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఇప్పటివరకు రాజమహేంద్రవరం పరిధిలో బయటి నుంచి వచ్చిన టూరిస్టులు 181 మందిని పరిశీలించగా ఏ ఒక్కరికీ కరోనా వైరస్

 à°ªà°¾à°œà°¿à°Ÿà°¿à°µà± రాలేదని తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందస్తు చర్యల్లో భాగంగా పెద్ద పెద్ద మాల్స్ క్రీడా ప్రాంగణాలు మున్సిపల్ కార్పొరేషన్ పార్కులు మూసి వేయడం

జరిగిందని, రెండవ దశ జాగ్రత్తలు లో భాగంగా ముఖ్యమైన ప్రాంతాల్లో శానిటేషన్ పై ప్రత్యేక జాగ్రత్తలు తీసుకున్నామన్నారు. పది విజిలెన్స్ టీములు ద్వారా

పరిశీలిస్తున్నామని వార్డు వాలంటరీ హెల్త్ టీములు కూడా డోర్ టు డోర్ పరిశీలిస్తారని అని అన్నారు.  

విమానాశ్రయం, రైల్వే స్టేషన్, బస్టాండ్ ల్లో  à°ªà±à°°à°¤à±à°¯à±‡à°•

పారిశుద్ధ్య పనులు చేపట్టామన్నారు. ఆర్టీసీ రీజనల్ మేనేజరకు  à°¸à±‚చిస్తూ డ్రైవర్ , కండక్టర్ల కు, సిబ్బందికి ఎటువంటి రొంప జ్వరం సూచనలు ఉన్నట్లు అయితే వెంటనే

సెలవులు జారీ చేయాలన్నారు. కాంప్లెక్స్ పరిధిలో హ్యాండ్ వాష్ వాటర్ టబ్ లు  à°à°°à±à°ªà°¾à°Ÿà± చేయాలన్నారు.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam