DNS Media | Latest News, Breaking News And Update In Telugu

జనతా కర్ఫ్యూ: తూర్పు కోస్తా రైల్వే లో 141 రైళ్లు రద్దు.  

*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 21 , 2020 (డి ఎన్ ఎస్) : కరోనా మహమ్మారి వ్యాప్తిని నిరోధించేందుకు భారత జాతి యావత్తు ఈ ఆదివారం జనతా

కర్ఫ్యూ పాటిస్తున్న తరుణంలో భారతీయ రైల్వే సైతం రైళ్లను సంఘీభావాన్ని ప్రకటిస్తూ చాలా రైళ్లను నిలిపివేస్తోంది. తూర్పు కోస్త రైల్వే 141 రైళ్లను

నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది. దీనిలో 48 ఎక్స్ ప్రెస్ రైళ్లు, 93  à°ªà°¾à°¸à±†à°‚జర్ రైళ్లను నిలిపివేస్తోంది. రద్దు కాబడిన రైళ్ల  à°µà°¿à°µà°°à°¾à°²à°¨à± పిడిఎఫ్ లో చూడవచ్చు. 

For more details Click Here. All Copy Rights Reserved with DNS Media.

Recent News

Latest Job Notifications

Panchangam - May 20, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam