DNS Media | Latest News, Breaking News And Update In Telugu

*రాష్ట్రంలో తెల్ల కార్డు లేని అర్చకులకు కూడా సాయం అందించండి*

*ఆలయ ప్లేట్ ఆదాయం నిలిచిపోయింది, ఆదాయం లేదు. . .

*ప్రభుత్వ నిబంధనలు పూర్తిగా పాటిస్తున్నారు.* 

విశాఖ అర్చక సంఘం ప్రధాన కార్యదర్శి, సంయుక్త

కార్యదర్శులు 
  
*(DNS రిపోర్ట్ : సాయిరాం CVS , బ్యూరో , విశాఖపట్నం). . .*

విశాఖపట్నం, మార్చి 23 , 2020 (డి ఎన్ ఎస్) : కరోనా వ్యాప్తి నిరోధానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్

ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్రంలో తెల్ల రేషన్ కార్డు లేని అర్చకులను ఆదుకోవాలని విశాఖ  à°…ర్చకసంఘం ప్రభుత్వాన్ని కోరుతోంది. సోమవారం విడుదల చేసిన à°“ ప్రకటనలో

విశాఖ అర్చక సంఘం ప్రధాన కార్యదర్శి అయిలూరి శ్రీనివాస దీక్షితులు. ప్రధాన సంయుక్త కార్యదర్శి కొత్తలంక మురళీకృష్ణలు అర్చకుల ఆవేదనను

తెలియచేసారు. 

ప్లేట్ కలెక్షన్ ఉండదు - ఆదాయం  à°¨à°¿à°²à± . .

ఈ విపత్తు నేపథ్యంలో తెల్ల రేషన్ కార్టు కల్గిన పేదలకు కనీస నిత్యావసర సామాగ్రి, ఆర్థిక సాయం

చేస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం అభినందనీయమన్నారు. అయితే ఆలయాల్లో విధులు నిర్వహిస్తూ, కేవలం అక్కడ భక్తులు ఇచ్చే ప్లేట్ కలెక్షన్ల వల్లే

జీవిస్తున్న అర్చకులు వేలాదిమందికి తెల్ల రేషన్ కార్డులు లేవని, మరి వారికి ప్రభుత్వ సాయం అందే అవకాశం లేదన్నారు.  à°µà±€à°°à°¿à°²à±‹ చిన్న ఆలయాల్లో పనిచేసే అర్చకులు,

పరిచారకులు, ఆలయాలకు సామాగ్రి తయారు చేసే వృత్తులు చేసేవారు, తదితర ఇలా ఎన్నో వృత్తుల వారి ప్రభుత్వ సాయం కోసం ఎదురుచూస్తున్నారన్నారు. వీరందరూ ప్రభుత్వ నిబంధనలు

సంపూర్నంగా పాటిస్తున్నవారేనన్నారు. ప్రధానంగా చిన్న ఆలయాల్లో భక్తులు ఇచ్చే దక్షిణలే అర్చకులకు జీవనాధారంగా ఉంటుందని, ఈ నెలాఖరు వరకూ ఆలయాలు తెరిచి ఉన్నా,

భక్తుల రాకపై నిషేధం ఉందన్నారు. తద్వారా ఆలయాల్లో అర్చకుడు మాత్రమే ఉంటారన్నారు. 

ప్రయివేట్ ఆలయాలను ఆదేశాలిచ్చి మూయించాలి :  . .. 

ఈ క్రమం లో రాష్ట్ర

దేవాదాయ శాఖా పరిధిలోని ఆలయాల్లో విధులు నిర్వహించే వారి పరిస్థితి కొంతవరకూ మెరుగ్గానే ఉన్న, ఇతర ప్రయివేట్ ఆలయాల్లో పరిస్థితి ఏమాత్రం సవ్యంగా ఉండదన్నారు.

ఇవి కేవలం ధర్మకర్తల అధీనంలో నడుస్తాయని, ఆలయాలు కచ్చితంగా తీసి ఉంచాల్సిన పరిస్థితి ఉందన్నారు. చాలా దేవాదాయ శాఖా ఆలయాల్లోని అర్చకులు, అర్చాకేతర సిబ్బందికి

కూడా కొన్ని చోట్ల నెలల తరబడి జీతాలు రావడం లేదన్నారు. ఈ ఆలయాలు దేవాదాయ శాఖా పరిధిలోకి రావన్నారు. కాబట్టి వీళ్ళు దేవాదాయ శాఖా ఆదేశాలు పాటించారని తెలిపారు.

తక్షణం జిల్లా యంత్రాంగం ఆదేశాలిచ్చి, ఆలయాలను ఈ విపత్తు కాలం లో భక్తులు రాని కారణంగా నిలుపుదల చేయించి, అర్చకులను ఆదుకోవాలని కోరుతున్నారు.

తక్షణం

ప్రభుత్వం వీరి à°•à°¿ సహకారం అందించే దిశగా చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. 

Recent News

Latest Job Notifications

Panchangam - May 19, 2024

Date :
Ruthuva Nakshatram
Week :
Masam Amrithakalam
Year :
Pakshamvarjam Samsthram
Ayanam :
Tithi Durumuhratam